నగరంలో నేరాలు తగ్గాయి

ఒక్కసారిగా 33 నుంచి 55 శాతం తగ్గిన క్రైం రేటు -హత్యలు,కిడ్నాప్ లు, ఇతర నేరాలు తగ్గుముఖం – కరోనాను నియంత్రించేందుకు…

ఆలీకి..దూరంగా!!

నిజాముద్దీన్ ఘటన తర్వాత హెం మంత్రికి సీఎంకూ మధ్య పెరుగుతున్న అంతరం -గత కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న హెూం మంత్రి –…

60 శాతం వృద్దులే

63% కరోనా మరణాలు వారివే: లవ్ అగర్వాల్ దిల్లీ: కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది మరణించారని కేంద్రం…

ఆగని కరాళ నృత్యం

విశ్వవ్యాప్తంగా 70 వేలకు చేరువైన కరోనా మరణాలు..  -208 దేశాలకు పాకిన మహమ్మారి వైరస్ -ప్రపంచ దేశాల్లో నమోదయిన12,73,990 కేసులు -చైనాలో…

కరోనాను తరిమే నమో దీప కాంతులు

సర్వమత సమ్మత ఐక్యతా దీపం వెలిగిద్దాం..సమూలంగా కరోనాను తరిమేద్దాం -నేటి రాత్రి 9 గంటల 9 నిమిషాలకు వెలుగు దీపాలు సిద్ధం …

భారత్ బయోటెక్ విజయవంతం కావాలి

పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్-19 టీకాను అభివృద్ధి చేస్త్న్ను భారత్ బయోటెక్ సంస్థకు రాష్ట్ర…

లాక్ డౌన్లో దోమల బెడద

కార్మికులకు కరోనా విధులతో పడకేసిన పారిశుధ్యం -నగరంలో పెరుగుతున్న దోమల బెడద -ఒక పక్క కరోనా మరో పక్క దోమకాటు -ఇతర…

అమెరికాలో మరణ మృదంగం

ఒక్క రోజే 1480 మరణాలు.. న్యూయార్క్ లో ప్రతి 2 నిమిషాలకో మరణం వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి వికృత…

మతమౌఢ్యం తలకెక్కిన ఓ ఉన్మాది

ఎంపీ అసదుద్దీన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తల పెట్టిన…

శానిటైసర్ పూసుకుని దీపాలు వెలిగించొద్దు

దేశ ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. నిరంతరం ప్రకాశం వైపు సాగాలని ఆకాంక్షిస్తూ..…