పేదలకు ఇబ్బందులు కలిగించొద్దు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ  హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌస్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్…

తెలంగాణలో కరోనా ఘంటికలు

రాష్ట్రంలో మరో ముగ్గురి మృతి..ఒక్కరోజే 30 కొత్త కేసులు మొత్తం బాధితులు 127 మంది…9కి పెరిగిన మృతులు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో…

వైరల్ సందేశాలపై

వాట్సాప్ కీలక నిర్ణయం ఒక్కరికే సందేశం షేర్ చేసేలా నిబంధనలు కట్టుదిట్టం న్యూఢిల్లీ: ఔషధం లేని మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ…

మోదీ చర్యలు భేష్

ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గేబ్రియేసన్ జెనీవా: మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్ డౌన్ అమలు…

లాక్ డౌన్ పొడిగించండి : కేసీఆర్

మరో మార్గం లేదని ప్రధానికి చెప్పాను  తెలంగాణకు తగ్గిన ఆదాయం  రూ.2400 కోట్లకు ఆరు కోట్ల ఆదాయమే బతికి ఉంటే బలుసాకు…

మతాన్ని వేలెత్తి చూపడం సరికాదు

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా పేద,…

మసీదులో దాక్కున్న జమాత్ సభ్యులు

లక్నో పోలీసులకు పట్టించిన భారత సైనికులు లక్నో :మసీదులో దాక్కున్న 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను సైనికులే పోలీసులకు పట్టించిన…

నిరాడంబరంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం

-పార్టీ పతాకావిష్కరణలో సామాజిక దూరం పాటించాలి – కార్యకర్తల త్యాగ ఫలితమే నేటి ప్రగతి – పార్టీ కార్యాలయాలలో జెండావిష్కరణ చేయండి…

ఏపీలో మరో 14 కొత్త కేసులు

266కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య..మూడుకు చేరిన మృతుల సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసుల…