కరోనా నిధులు కఠినంగా సమీకరించండి

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్…

వైరల్ సందేశాలపై

వాట్సాప్ కీలక నిర్ణయం ఒక్కరికే సందేశం షేర్ చేసేలా నిబంధనలు కట్టుదిట్టం న్యూఢిల్లీ: ఔషధం లేని మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ…

మసీదులో దాక్కున్న జమాత్ సభ్యులు

లక్నో పోలీసులకు పట్టించిన భారత సైనికులు లక్నో :మసీదులో దాక్కున్న 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను సైనికులే పోలీసులకు పట్టించిన…

నిరాడంబరంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం

-పార్టీ పతాకావిష్కరణలో సామాజిక దూరం పాటించాలి – కార్యకర్తల త్యాగ ఫలితమే నేటి ప్రగతి – పార్టీ కార్యాలయాలలో జెండావిష్కరణ చేయండి…

60 శాతం వృద్దులే

63% కరోనా మరణాలు వారివే: లవ్ అగర్వాల్ దిల్లీ: కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది మరణించారని కేంద్రం…

ఆగని కరాళ నృత్యం

విశ్వవ్యాప్తంగా 70 వేలకు చేరువైన కరోనా మరణాలు..  -208 దేశాలకు పాకిన మహమ్మారి వైరస్ -ప్రపంచ దేశాల్లో నమోదయిన12,73,990 కేసులు -చైనాలో…

కరోనాను తరిమే నమో దీప కాంతులు

సర్వమత సమ్మత ఐక్యతా దీపం వెలిగిద్దాం..సమూలంగా కరోనాను తరిమేద్దాం -నేటి రాత్రి 9 గంటల 9 నిమిషాలకు వెలుగు దీపాలు సిద్ధం …

శానిటైసర్ పూసుకుని దీపాలు వెలిగించొద్దు

దేశ ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. నిరంతరం ప్రకాశం వైపు సాగాలని ఆకాంక్షిస్తూ..…

ఆ..సమయంలో నిద్రపోతానేమో!

మోదీ ‘లైట్ దియా’ను లైట్ గా తీసుకున్న మమతాబెనర్జీ కోల్ కతా : ప్రధాని నరేంద్ర మోదీ ‘లైట్ దియా’ పిలుపు…

ఇంట్లోనే మాస్క్ లు చేసుకోండి

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్క్ లు ధరించాలంటూ డబ్ల్యు హెచ్ఓ, అమెరికా…