60 సంవత్సరాల నాటి తిరుమల గుర్తుకువస్తోంది :: టిటిడి ప్రతినిధులు

తిరుమల :: ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే ప్రముఖ స్థానం లో ఉన్న తిరుమల ఒకప్పుడు భక్త జన సమూహాలతో, భక్తుల హరినామ స్మరణతో,…

కరోనా బాధితుల చికిత్సకోసం అదనంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

అమరావతి :: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ గతంలో ఎన్నడూ లేనంతగా…

ఈ నెల 22న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

అమరావతి: ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈనెల 22వ తేదీన జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రివర్గ్గ విస్తరణ ఎప్పుడనే…

ఆంధ్రప్రదేశ్ లో యధేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘన :: చంద్రబాబు నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చట్టవిరుద్ధమైన అరెస్టులు,  వేధింపులు  జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ…

నంద్యాలలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల మూసివేత :: బుధవారం నుండి లాక్ డౌన్

నంద్యాల::(విభారె న్యూస్): నంద్యాలలో అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే…

నంద్యాలను వణికిస్తున్న కరోనా :: ఒక్క రోజే 106 పాజిటివ్ కేసులు

నంద్యాలను వణికిస్తున్న కరోనా ::ఒక్క రోజే 106 పాజిటివ్ కేసులు నంద్యాల::(విభారె న్యూస్): నంద్యాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత…

నకిలీ ప్రభుత్వ ఉపాధ్యాయుల పై కేసు నమోదు, అరెస్ట్.

ఆగ్రా :43 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉద్యోగం పొందడానికి నకిలీ బి.ఎడ్ డిగ్రీలను ఉపయోగించినందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించి…

కరోనా పేరిట అన్నింటా స్కాములు చేస్తున్నారు : తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌: ఒకవైపు కరోనా ప్రభావంతో రాష్ట్రం విలవిలలాడుతుంటే,  ఈ పరిస్థితుల్లోనూ వైకాపా కుంభకోణాలు, కక్ష సాధింపు చర్యలు దారుణమని తెదేపా అధినేత…

రాష్ట్ర బడ్జెట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈరోజు శాసనసభలో వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా…