జిమ్ కు వచ్చిన యువతి పై వేధింపులు

 ఏలూరు :: (విభారె  న్యూస్) :: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జింక్ వచ్చిన యువతుల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు…

మద్యపాన ప్రియులకు శుభవార్త :: ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్లకు అనుమతి

ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు  తీసుకురావచ్చు :: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని…

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది :: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి ::  (విభారె న్యూస్) :: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల…

కోవిడ్ ఆసుపత్రుల సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి :: ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.

అమరావతి: కొవిడ్ బారినపడి కోలుకున్న వారినుండి‌ ఆస్పత్రుల  సేవలపై  ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా…

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిలు మంజూరు

అనంతపురం: సంచలనం రేపిన వాహనాల  అక్రమ రిజిస్ట్రేషన్‌  కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌…

వంగపండు మృతి నాకు చాలా బాధ కలిగించింది :: ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి

అమరావతి: పార్వతీపురం పెంధబొంధపల్లిలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున మరణించిన ప్రముఖ బల్లాడీర్ వంగపండు  ప్రసాద రావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్…

ఎనిమిది మందికి విడాకులు, తొమ్మిదో భర్త చేతిలో హతమైన భార్య

పహాడీషరీఫ్‌ :: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది భర్తలను వదిలేసింది. తొమ్మిదో భర్త చేతిలో మరణించింది.ఇతర వ్యక్తులతో …

మహిళల సాధికారతకు రెండు నూతన పథకాలు :: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి:మహిళల సాధికారతకు ఆగస్టు, సెప్టెంబరులో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.  అత్యంత క్లిష్టమైన సమయంలో బ్యాంకర్లు రాష్ట్రానికి…

కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము

కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము::  మంత్రి ఆళ్ల నాని రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్‌పై సమీక్ష జరిగింది కరోనా…

వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప కేంద్రంగా విచారణ చేపట్టనున్న సిబిఐ

కడప: మాజీమంత్రి వై.ఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. నేటి నుంచి కడప కేంద్రంగానే…