పునరావాస పరిహారం వెంటనే చెల్లించాలి

భద్రాచలం,ఆగస్ట్‌2-: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్సే సున్నం రాజయ్య డిమాండ్‌…

హెల్మెట్‌ ధరించేలా చైతన్యం

హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్‌ల వాడకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని హైదరాబాద్‌ జిల్లా రవాణా అధికారులు తెలిపారు. ఆటో మొబైల్‌…

విభజన సమస్యలపై మరో ముందడుగు

ఇరు రాష్ట్రాల సంబంధాల బలోపేతానికి పునాది సిఎంల భేటీతో సమస్యలపై మరింత స్పష్టత హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: విభజన సమస్యలపై ఇద్దరు సిఎంలు వ్వయహరిస్తున్న తీరు ఇరు…

కేబినెట్‌ విస్తరణ అప్పుడే!

తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు శుక్రమాఢ్యమి ఆటంకం -ఆశావహులకు తప్పని నిరాశ మూడు నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు -సెప్టెంబర్‌ నెలలోనే…

ఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తృతంగా వర్షాలు

గోదావరికి పెరుగుతున్న వరదనీరు ధర్మపురి వద్ద గోదావరికి ఉదృతంగా వరద ఆదిలాబాద్‌/కరీంనగర్‌,జూలై30: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో…

ఎల్లంపల్లికి భారీగా వరదనీరు జలకళను సంతరించుకున్న సుందిళ్ల

కరీంనగర్‌,జూలై30: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 141.09 విూటర్లుగా ఉంది. పూర్తిస్థాయి…

కిడ్నాప్‌కుగురైనసోనీ క్షేమం

అద్దంకిలో వదిలేసి వెళ్లిన కిడ్నాపర్‌ రవిశంకర్‌  హైదరాబాద్‌ చేరుకొని తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన సోనీ   హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన పోలీసులు…

గ్రామస్థాయిలోనే ఇక వివాహ రిజిస్టేష్రన్లు …!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ప్రభావం తగ్గుతున్న బాల్య వివాహాలు  హైదరాబాద్‌,జూలై30: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో బాల్యవివాహాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. దీనికితోడు వివాహాలకు సంబంధించి వివరాలను…

తెలంగాణకు సముద్ర ‘భాగ్యం’

బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తూ జీఓ అంటూ వార్త హల్‌చల్‌ గత నెలలోనే కీలక ఒప్పందం జరిగిందంటూ ప్రచారం వార్తలపై స్పందించని…

తెలంగాణలో పులుల సంఖ్య పెరిగింది…!

– గతంలో 20ఉంటే.. ఇప్పుడు 26 పులులున్నాయి  – ప్రభుత్వం చేపట్టిన అటవీరక్షణ చర్యలవల్లే పులుల సఖ్య పెరిగింది  అటవీ, పర్యావరణ…