నిమజ్జనానికి

చెరువులు సిద్ధం  26 చెరువులు అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు 11 రోజులపాటు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు  భారీ వర్షాలతో నిండుకుండలా…

6 గురు సీఎంలతో ప్రమాణస్వీకారం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా సరికొత్త రికార్డు నమోదు  హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహన్‌ అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి…

బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తా

గవర్నర్‌గా నియామకంపై దత్తాత్రేయ స్పందన హైదరాబాద్‌: రాజ్యాంగానికి లోబడి గవర్నర్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తానని హిమాచల్‌ ప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా నియమితులైన తెలంగాణ…

ద్వాదశాదిత్య మహా గణపతి

నగరానికే తలమానికం..ఖైరతాబాద్‌ వినాయకుడు   సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఖైరతాబాద్‌ గణపయ్య  11 రోజులపాట దర్శనమీయనున్న గణేశుడు  రూ. కోటి వ్యయంతో తయారయిన…

ఏకదంత ముపాస్మహే

భాద్రపద మాసంలో వచ్చే ఈ వినాయక చవితి పండుగ వెనక అనేక వైద్య, ఆధ్యాత్మిక, పర్యావరణ, ఆహార పరమైన విశేషాలు దాగున్నాయి.…

ఎన్‌ఆర్‌సీ ఇక్కడా అమలుచేయాలి

గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌  హైదరాబాద్‌: అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా నేడు విడుదల అయింది. కాగా దీనిని…

నీటి కేటాయింపులు

కష్ణానదీ జలాల పంపిణీపై బోర్డు ఉత్తర్వులు జారీ…  హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కష్ణానదీ జలాల పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ…

ఎంపీ కోమటిరెడ్డి అరెస్ట్‌

వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై హైడ్రామా యాదాద్రి: స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఎంపీ…

డెంగీపై హైకోర్టు సీరియస్‌

వారం రోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం  హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ విజంభణపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. డెంగీ నియంత్రణకు సంబంధించి…

మాజీ ఎంపీపై చీటింగ్‌ కేసు

రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ  ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌…