షెల్టర్ హెూమ్స్ పై నివేదిక ఇవ్వండి

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్: షెల్టర్ మామ్స్ పై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యాచకులు,…

వలస కూలీల కన్నెర్ర సంగారెడ్డి

కంది ఐఐటీ వద్ద పోలీసులపై తిరగబడ్డ కార్మికులు హైదరాబాద్: వలస కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ…

కరోనా ఇక దూరం

ఒక్కోవ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ… ప్రజలకు మాత్రంఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. అయితే…

కరోనా కట్టడికి కలిసొచ్చిన జిల్లాల విభజన

కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో కోవిడ్ కేసుల తగ్గుదల  క్షేత్ర స్థాయిలో లాక్ డౌన్ కట్టుదిట్టం అడుగడుగునా అధికార యంత్రాంగం అప్రమత్తం కలిసొచ్చిన…

పుట్టదు రొబ్బం.. ‘పుచ్చ’డు దు:ఖం

రైతుకు పెట్టుబడి సొమ్ములు సైతం రాని పరిస్థితి  సాగు చూస్తే ఫుల్..అమ్మకాలు నిల్ కోతలు లేక 20 శాతం పుచ్చిపోతున్న పంట…

నిత్యావసరాలు…లాక్ ఆదాయ వనరులు ..డౌన్

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు..అధిక ధరలతో సతమవమవుతున్న సగటు జీవులు నెల రోజుల లాక్ డౌన్ తర్వాత ఉత్పన్నమవుతున్న సమస్యలు నియంత్రణ లేని…

నిరాడంబరంగా గులాబీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

20వ వసంతంలోకి అడుగు పెట్టిన తెలంగాణ రాష్ట్రీయ సమితి  తెలంగాణ భవన్లో ఉ.9.30కి పార్టీ పతాకావిష్కరణ పాల్గొన్న సీఎం కేసీఆర్, కేటీఆర్,…

ఆ టీకా వచ్చేదాకా జాగ్రత్తలు పాటించాలి

కాళేశ్వరం సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్ రావు మెదక్: కరోనా టీకా వచ్చే వరకూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీష్ రావు…

కరోనా కాటుకు కళామతల్లి..తల్లడిల్లి!

ఇప్పటికే 3 వేల కోట్లు నష్టపోయిన భారతీయ చిత్ర పరిశ్రమ… తెలుగు చిత్ర పరిశ్రమ నష్టం రూ.800 కోట్లకు పైమాటే..  సంక్షోభం…

60 శాతం కేసులు అక్కడినుంచే

హెూంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.…