కొత్త సెక్రటేరియట్ లో మందిరం, మసీదు, చర్చిని నిర్మిస్తాం

 కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మందిరం,  మసీదు,  చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలిపారు. ఒకే రోజు అన్ని…

మద్యపాన ప్రియులకు శుభవార్త :: ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్లకు అనుమతి

ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు  తీసుకురావచ్చు :: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని…

కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు ఎడ్మ కృష్ణారెడ్డి హఠాన్మరణం:: సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్:: కల్వకుర్తి మాజీ  శాసనసభ్యులు శ్రీ ఎడ్మ కిష్టారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, …

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు 88 వేల జరిమానా విధించిన జిహెచ్ఎంసి

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ మళ్లీ జరిమానా విధించింది. ఆయన తాజా గా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం…

మూడుసార్లు నెగిటివ్ చివరిదశలో పాజిటివ్ :: పోరాడి ఓడిన ఏఎస్సై

జూబ్లీహిల్స్‌:  పాజిటివ్ అని తేలే లోపే శరీరాన్ని గుల్ల చేసి నిండు ప్రాణాలను నిలువునా బలి తీసుకుంటోంది. ఉన్నట్టుండి కుటుంబాలను అనాథలుగాా మార్చి…

బావిలో పడిన కుక్కను రక్షించేందుకు150 కిలోమీటర్లు ప్రయాణించిన జంతు ప్రేమికులు

బావిలో పడిన కుక్కను రక్షించేందుకు150 కిలోమీటర్లు ప్రయాణించిన జంతు ప్రేమికులు హైదరాబాద్: ఆపదలో ఉన్న జంతువును కాపాడేందుకు ఎంత దూరమైనా ప్రయాణిస్తారు…

‘దిశా’ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో నెలాఖరులోగా నివేదికను సమర్పించాలి :: సుప్రీంకోర్టు

హైదరాబాద్:: పశు వైద్యురాలి పై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు నియమించిన…

లాక్ డౌన్.. ఉన్నట్టా..? లేనట్టా..?

– హైదరాబాద్లో లౌ డౌన్ పై ఉత్కంఠ  – కేబినెట్ భేటీ లేనట్టేనా..?  – డైలామాలో కేసీఆర్ – జనాల్లో గందరగోళం …

తెరుచుకున్న ‘మలబార్ ‘ దుకాణాలు…!

హైదరాబాద్,జ్యోతిన్యూస్ : దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద బంగారు, రిటైల్ వజ్రాల గోలుసు స్టోల్లో ఒకటిగా గుర్తింపు పొందిన…

సందడి మొదలయింది రోడ్డెక్కిన బస్సులు

తెరుచుకుంటున్న షాపులు, సందడిగా మారుతున్న సముదాయాలు   రోడ్డెక్కిన 50 శాతం బస్సులు బస్టాండ్లకు చేరుకుంటున్న ప్రయాణికులు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మొదలైన…