పంచాయతీ వ్యవస్థతోనే ప్రజాస్వామ్యం బలో పేతం

ఎంపికచేసిన సర్పంచులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్  కరోనా కట్టడి పై సర్పంచులనుంచి ఆరా కరోనా కట్టడిలో సర్పంచులదే కీలక పాత్ర సర్పంచులను…

కేంద్ర ఉద్యోగులకు షాక్

గతంలో ప్రకటించిన డీఏను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ న్యూఢిల్లీ : కరువు భత్యం(డీఏ) పై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత…

కొనసాగుతున్న ఉధృతి

భారత్ లో 21వేల కేసులు, 681 మరణాలు,, 24 గంటల్లో 41 మరణాలు  న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తీవ్రత…

వలస కార్మికులను పట్టించుకోండి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: కరోనా వేళ కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సమస్యను ప్రభుత్వం తొలి ప్రాధాన్య అంశంగా…

రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయం

కరోనా నివారణ చర్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వైద్యుల లేఖ ముంబయి: తగినన్ని కొవిడ్-19 పరీక్షలు చేయకపోవడం, మరణాలను తప్పుగా…

నాన్ హాట్ స్పాట్ జోన్లకు మరిన్ని మినహాయింపులు

బుక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్, ఫ్లోర్ మిల్, సిమెంట్, మొబైల్ రీఛార్జి షాపులకు గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: దేశంలోని అర్బన్ ప్రాంతాల్లో లాక్…

ఉపాధి కోల్పోయిన ప్రతీ కుటుంబానికి రూ.7500 ఇవ్వాలి

కేంద్రానికి సూచించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితుల పై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)…

వైద్యులకు రక్షణ కల్పిస్తాం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యుల పాత్ర అమోఘమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు.…

వైద్య సిబ్బంది పై దాడిచేస్తే 7 ఏళ్ల వరకు జైలు

కీలక ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: కరోనా పై యావత్ దేశం పోరాడుతున్న వేళ కేంద్ర కేబినెట్ కీలక…

ఆరోగ్య ధరిత్రి కోసం ప్రతిజ్ఞ చేద్దాం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: పరిశుభ్ర, ఆరోగ్య, శ్రేయస్కరమైన ప్రపంచం కోసం అందరం కృషి…