ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌

ఆసక్తిగా తిలకించిన ఇస్రో శాస్త్రవేత్తలు  న్యూఢిల్లీ: భారత్‌ ప్రతిషా’త్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌-2’ అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్‌…

యూపీ ఇన్‌చార్జిగా..!

ప్రియాంకకు పూర్తిస్థాయి సారధ్యంపై పార్టీ కసరత్తు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో పూర్తి జవసత్వాలు తీసుకు వచ్చి 2022 అసెంబ్లీ ఎన్నికల…

రివాల్వర్‌ రాణి అభాదేవి

సాయంత్రం 5 గంటలు.. బీహార్‌ లోని పట్నా జిల్లా అలంపూర్‌ గోన్‌పుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్‌ అభాదేవి…

మోదీ చేతకానితనం వల్లే..

మాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు  ఢిల్లీ: ఆర్థికమాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.…

‘ఓటరు ధ్రువీకరణ’ ప్రారంభం

ఈసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక క్యాంపు  న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆదివారం దేశవ్యాప్త ఎన్నికల ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం…

ఐఎస్‌ఐ నుంచి లంచం

బీజేపీపై దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు  న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ బీజేపీపై ఆదివారంనాడు…

ఎన్‌ఆర్సీ తుది జాబితా విడుదల

జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందికి పైగా దక్కిన చోటు న్యూఢిల్లీ: అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది.…

నోట్ల నాయకా!

బెంగళూరులో 21 దేశాలకు చెందిన కత్రిమ కరెన్సీతో వినాయకుడి ప్రతిమ  బెంగళూరు : వినాయకుడి విగ్రహాలను వినూత్న పద్ధతుల్లో, వెరైటీగా తయారు…

పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ!

త్వరలో ప్రకటన విడుదల చేయనున్న కార్మికశాఖ  న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ…

సమాచార హక్కు చట్టం బలోపేతం కావాలి

స్వాతంత్య్రానంతరం పౌరుల ప్రాథమిక హక్కులపై దేశంలో ఎప్పుడూ ఏదో ఒక స్థాయిలో దాడి జరుగుతూనే ఉంది. రాజ్యాంగంలోని 19(1) (ఎ) అధికరణం…