అయోధ్యలో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నాగం :: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా  ఆగస్టు 5న అయోధ్యలో  రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను జరిపేందుకు ముహూర్తం ఖరారు…

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఐశ్వర్య బచ్చన్, ఆరాధ్య :: అభిషేక్ బచ్చన్

ముంబయి: కళ్లకు కనిపించకుండా చాప కింద నీరులా కరోనా వ్యాధి వ్యాపిస్తోంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదల  నుంచి సెలబ్రిటీల…

అర్ధనగ్న పెయింటింగ్ కేసులో రెహనా ఫాతిమా కు ముందస్తు బెయిల్ నిరాకరించిన కేరళ హైకోర్టు

తిరువనంతపురం :: తన ఇద్దరు మైనర్ పిల్లలకు తన అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్ చూపించే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో …

కోవిడ్ కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం

 ఢిల్లీ :: జూలై 15 రాత్రి, కోవిడ్ కేంద్రంలోని బాత్రూంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒక మైనర్ బాలిక ఆరోపించింది.…

అనంత ఆసుపత్రిలో అమానవీయ ఘటన :: వైద్యం అందక నడి రోడ్డుపైనే ప్రాణాలు వదిలిన రోగి

అనంతపురం: అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఊపిరాడక  ఓ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు…

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినందుకు ఎమ్మెల్యే పై కేసు నమోదు.

బీహార్: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినందుకుబక్సార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బ్రహ్మూర్ ఎమ్మెల్యే…

పదకొండు మంది పోలీసులను దోషులుగా నిర్ధారించిన కోర్టు

మధుర (యుపి): 1985 లో స్వతంత్ర రాజస్థాన్ ఎమ్మెల్యే రాజా మన్ సింగ్ మరణించిన కేసులో, మధుర కోర్టు 11 మంది…

300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపిన వ్యక్తి అరెస్ట్

బెంగళూరు :: లాక్డౌన్ సమయంలో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్లో దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు…

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

వెల్లూరు :: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నలిని శ్రీహరన్ సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం…

ఆమె అకౌంట్లో 200 కోట్లు :: ఆదాయపన్ను శాఖ అధికారుల నోటీసులు.

ముంబై :: 81 సంవత్సరాల వృద్ధురాలి బ్యాంక్ అకౌంట్లో రెండు వందల కోట్లు ఉన్నట్లు తెలిసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్విజర్లాండ్…