అమరావతి: పార్వతీపురం పెంధబొంధపల్లిలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున మరణించిన ప్రముఖ బల్లాడీర్ వంగపండు ప్రసాద రావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్…
Category: ఆంధ్రప్రదేశ్
ఎనిమిది మందికి విడాకులు, తొమ్మిదో భర్త చేతిలో హతమైన భార్య
పహాడీషరీఫ్ :: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది భర్తలను వదిలేసింది. తొమ్మిదో భర్త చేతిలో మరణించింది.ఇతర వ్యక్తులతో …
మహిళల సాధికారతకు రెండు నూతన పథకాలు :: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి:మహిళల సాధికారతకు ఆగస్టు, సెప్టెంబరులో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన సమయంలో బ్యాంకర్లు రాష్ట్రానికి…
కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము
కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము:: మంత్రి ఆళ్ల నాని రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్పై సమీక్ష జరిగింది కరోనా…
వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప కేంద్రంగా విచారణ చేపట్టనున్న సిబిఐ
కడప: మాజీమంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. నేటి నుంచి కడప కేంద్రంగానే…
హైకోర్టులోఅమర్ రాజా బ్యాటరీస్ కు ఊరట.
అమరావతి :: గత ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ …
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం :: లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు లక్ష దాటాయి. కొత్తగా 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో…
ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయకండి.
మంత్రి ఆళ్ల నాని అమరావతి: కోవిడ్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న కూడా కరోనా కేంద్రాల్లో భోజన వసతి మరియు, పారిశుద్ధ్యంపై…
ఫ్రంట్ లైన్ వారియర్ ల త్యాగాలు, సేవలు వెలకట్టలేనివి :: చంద్రబాబు నాయుడు
అమరావతి :: ఆంధ్ర రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన…
ఇంటికే పెళ్లి భోజనాలు :: ఆలోచన అదుర్స్
విశాఖపట్టణం :: ప్రపంచవ్యాప్తంగా కరోనా చేస్తున్న చిత్రవిచిత్రాలు అన్ని ఇన్ని కాదు. కరోనా కు అనుగుణంగా తమ పద్ధతులు, సాంప్రదాయాలు మార్చుకోవలసి…