ప్రత్యేక దర్శనాల్లో టిటిడి ఉదారత వృద్దులకు, ఐదేళ్ల పిల్లల తల్లిదండ్రులకు అవకాశం 23, 24 తేదీల్లో ప్రత్యేక టోకెన్లతో దర్శనాలు తిరుమల -జ్యోతి న్యూస్‌

తిరుమల శ్రీవారిని సందర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించాని టిటిడి నిర్ణయించింది. ప్రతినెలా సాధారణ దినాల్లో…

సంక్షోభంలో వ్యవసాయ రంగం భూతాపం కారణంగానే వాతావరణ మార్పులు

విజయవాడ,జూలై20: దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ…

సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ ఎస్సీ హాస్టల్‌లో నిద్ర చేసిన హరికిరణ్‌ చక్రాయపేటలో స్కూళ్ల పరిశీలన

కడప,జూలై19(జ్యోతి న్యూస్):-:-సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కలెక్టర్‌ హరికిరణ్‌ రంగంలోకి దిగారు. చక్రాయపేట ఎస్సీ హాస్టల్లో గురువారం రాత్రి హాస్టల్‌ నిద్ర…

అమరావతి పనులు పూర్తిగా పడకేశాయి

– పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడింది  – పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగలా జగన్‌ పాలన  – టెలీకాన్ఫరెన్స్‌లో…

సీఎం జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత పురందేశ్వరి. విశాఖలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ…

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

కర్నూలు: నల్లమల అడవి పరిసర గ్రామాల్లో మరోసారి పెద్దపులి ఉందంటూ అలజడి మొదలైంది. ఆవుపై దాడి చేసి చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో…

జాబిలమ్మ చెంతకు…

సోమవారం తెల్లవారు జామున 2 గంటల 51 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-2 2  హైదరాబాద్‌, జ్యోతి న్యూస్‌ : చందమామ రావే.. జాబిల్లి…

ఏపీ బీజేపీలో రేపు భారీగా చేరికలు.

విజయవాడ : ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో పలువురు మాజీ మంత్రులు, మాజీ…