Blog
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
పొంగుతున్న వాగులు వంకలు బొగత జలపాతం వద్ద పెరుగుతున్న వరద ఉధృతంగా ప్రవహిస్తోన్న ప్రాణహిత నది పోలవరం వద్ద గోదావరి పరుగులు పశ్చిమలో నీటమునిగిన పంటపొలాలు శ్రీశైలం జలాశయానికి…
ఆలయాల్లో శ్రావణశోభ
మహిళా భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిట ప్రత్యేక పూజలతో సాగిన తొలిరోజు హైదరాబాద్,ఆగస్ట్2-: శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో ఆలయాల్లో సందడి నెలకొంది. అమ్మవారి…
ప్రీస్కూళ్లుగా అంగన్వాడీల అభివృద్ధి
పురపాలక సంఘాల నిధులతో సదుపాయాలు ఏలూరు,ఆగస్ట్2-: అంగన్వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవి ప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన…
హరితహారం నిత్యపాఠం కావాలి
విద్యార్థులకు కడియం శ్రీహరి సందేశం పాఠశాల విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచన నల్లగొండ,ఆగస్ట్2-: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య…
పునరావాస పరిహారం వెంటనే చెల్లించాలి
భద్రాచలం,ఆగస్ట్2-: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్సే సున్నం రాజయ్య డిమాండ్…
హెల్మెట్ ధరించేలా చైతన్యం
హైదరాబాద్,ఆగస్ట్2-: రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ల వాడకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని హైదరాబాద్ జిల్లా రవాణా అధికారులు తెలిపారు. ఆటో మొబైల్…
విభజన సమస్యలపై మరో ముందడుగు
ఇరు రాష్ట్రాల సంబంధాల బలోపేతానికి పునాది సిఎంల భేటీతో సమస్యలపై మరింత స్పష్టత హైదరాబాద్,ఆగస్ట్2-: విభజన సమస్యలపై ఇద్దరు సిఎంలు వ్వయహరిస్తున్న తీరు ఇరు…
వైద్యుల సమ్మెతో పేదరోగులకు ఇక్కట్లు
నేషనల్ మెడికల్ బిల్లుపై అనవసర రాద్దాంతం బాధ్యతారాహిత్యంగా వైద్యుల తీరు న్యూఢిల్లీ,ఆగస్ట్2-: వైద్యుల దేశవ్యాప్త సమ్మెతో రోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. కేంద్రం తీసుకుని…
పోలవరం ముహూర్తం బాగాలేదా?
పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై విపక్షంలో ఉండగానే వైకాపా విమర్శలు చేస్తూ వచ్చింది. అలాగే అనేక అవకతవకలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు…
బాబోయ్..దుబాయ్
గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులు లక్షా 40 వేల మంది తప్పించుకొని తిరిగి ఇండియా వచ్చేద్దామన్నా కుదరదు వీసా, పాస్ పోర్ట్ యజమాని…