Blog

ప్రధాని సాహసం చేశారు

విజయోత్సవ ర్యాలీలో కేంద్రమంత్రి సహాయ మంత్రి కిషన్‌రెడ్డి  నెల్లూరు: ప్రధాని మోదీ సాహసం చేసి చూపించారని కేంద్రమంత్రి సహాయ మంత్రి కిషన్‌రెడ్డి…

‘ఓటరు ధ్రువీకరణ’ ప్రారంభం

ఈసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక క్యాంపు  న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆదివారం దేశవ్యాప్త ఎన్నికల ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం…

ఐఎస్‌ఐ నుంచి లంచం

బీజేపీపై దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు  న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ బీజేపీపై ఆదివారంనాడు…

బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తా

గవర్నర్‌గా నియామకంపై దత్తాత్రేయ స్పందన హైదరాబాద్‌: రాజ్యాంగానికి లోబడి గవర్నర్‌గా తన బాధ్యతలను నిర్వహిస్తానని హిమాచల్‌ ప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా నియమితులైన తెలంగాణ…

ద్వాదశాదిత్య మహా గణపతి

నగరానికే తలమానికం..ఖైరతాబాద్‌ వినాయకుడు   సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఖైరతాబాద్‌ గణపయ్య  11 రోజులపాట దర్శనమీయనున్న గణేశుడు  రూ. కోటి వ్యయంతో తయారయిన…

ఏకదంత ముపాస్మహే

భాద్రపద మాసంలో వచ్చే ఈ వినాయక చవితి పండుగ వెనక అనేక వైద్య, ఆధ్యాత్మిక, పర్యావరణ, ఆహార పరమైన విశేషాలు దాగున్నాయి.…

ఎన్‌ఆర్‌సీ ఇక్కడా అమలుచేయాలి

గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌  హైదరాబాద్‌: అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా నేడు విడుదల అయింది. కాగా దీనిని…

ఎన్‌ఆర్సీ తుది జాబితా విడుదల

జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందికి పైగా దక్కిన చోటు న్యూఢిల్లీ: అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది.…

నోట్ల నాయకా!

బెంగళూరులో 21 దేశాలకు చెందిన కత్రిమ కరెన్సీతో వినాయకుడి ప్రతిమ  బెంగళూరు : వినాయకుడి విగ్రహాలను వినూత్న పద్ధతుల్లో, వెరైటీగా తయారు…

కొన్ని మందులకు

చిన్నారులను దూరంగా ఉంచండి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య శాస్త్రం విరివిగా ఉపయోగించబడుతుంది. కానీ, ఏ వైద్యశాస్త్రంలో అయినా సరైన మందులు వాడకపోవడం, అవసరాన్ని…