ప్రజలకు మేలుకంటే కీడే జరుగుతుంది – పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుంది – మరో 25ఏళ్లు కేంద్రంలో బీజేపీదే అధికారం –…
Author: vibharenews
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
నలుగురు తిరుమల భక్తుల దుర్మరణం చిత్తూరు,జులై24: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నగరి సవిూపంలోని కన్నమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో…
దిక్కుతోచని స్థితిలో మాయావతి
యూపిలో మళ్లీ పాగా వేసేందుకు యత్నాలు లక్నో,జూలై24: యూపిలో ఓటమి తరవాత మాయావతికి దిక్కుతోచకుండా పోయిందన్నది తాజా పరిణామాలను గమనిస్తే అర్థం చేసుకోవచ్చు.…
ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి
నిజామాబాద్,జూలై24: తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత అధికారులపై ఉంటుందని పంచాయితీరాజ్ అధికారులు అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం…
కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర
ప్రోత్సహిస్తున్న అధికార యంత్రాగం సిద్దిపేట,జూలై24: కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి…
దేవాదుల నీటితో చెరువులకు మహర్దశ
అనువైన చెరువులను నింపేందుకు చర్యలు వరంగల్,జూలై24: గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం…
గంజాయి కేసులపై లోతుగా దర్యాప్తు
హైదరాబాద్,జూలై24: హైదరాబాద్లో మళ్లీ గంజాయి, డ్రగ్స్ వ్యవహారాలు చాటుమాటుగా సాగుతున్నాయి. ఉత్తరాంద్రనుంచి హైదరాబాద్కు గంజాయి రవాణౄ పెరిగింది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న…
పైకి డప్పు…లోన అప్పు
బంగారు తెలంగాణకు రూ.1,80,239 కోట్లకు చేరిన అప్పులు -అంతకంతకూ పెరిగిపోతున్న రుణాలు -పైకి షేర్వాణి లోన పరేషాని -సంక్షేమ పథకాలకే రూ.42…
ప్రశ్నిస్తే సస్సెండ్ చేస్తారా?
– ఇదీ రాజన్న రాజ్యంలో పరిస్థితి – ఎమ్మెల్యేల సస్పెన్షన్పై ట్వీట్ చేసిన నారా లోకేశ్ అమరావతి, జులై23 : ప్రజా…