జనగామ,జూలై29: ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇచ్చిన సూచనల…
Author: vibharenews
ముందుకు కదలని బాసర అభివృద్ది మాస్టర్ ప్లాన్
ఆమోదం వచ్చినా కదలని అధికారులు? నిర్మల్,జూలై29: దేశంలో రెండోది.. దక్షిణ భారతదేశంలో ఏకైక దేవాలయంగా పేరొందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి…
షీటీమ్స్కు ధీటుగా మహిళా కమిటీలు
సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల నిర్ణయం వరంగల్,జూలై29: సమాజంలో ఆడవారి పై జరుగుతున్న అఘాయిత్యాలకు, ఆకాతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వరంగల్ పోలీసులు…
విత్తన పంటలపై రైతులకు ప్రోత్సాహం
జిల్లాల వారిగా భూములను బట్టి పంటల ఎంపిక దిశానిర్దేశం చేస్తున్న వ్యవసాయశాఖ హైదరాబాద్,జూలై29: ఇటీవలే విత్తన ఉత్పత్తిపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణలో విత్తన…
కన్నీరు పెట్టిన పాలమూరు ప్రజలు
ఆయన మరణంతో ప్రజల మనోవ్యధ మహబూబ్నగర్,జూలై29: 1984లో మహబూబ్నగర్ ఎంపీగా జనతాపార్టీ నుంచి ఎంపికైనప్పటి నుంచి 2014 వరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా…
వైకల్యాన్ని మించిన పోరాటపటిమ
రాజకీయాల్లో బహు అరుదైన వ్యక్తిత్వం తెలంగాణ ఏర్పాటులో అంకితభావంతో కృషి రాజకీయ దురంధరుడిగా జైపాల్ రెడ్డి చిరస్మరణీయుడు హైదరాబాద్,జూలై29: తనకు అంగవైకల్యం ఉందన్న విషయాన్ని ఏనాడూ…
దివికేగిన దిగ్గజం
మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైౖపాల్రెడ్డి కన్నుమూత సమకాలీన రాజకీయాల్లో నిజాయితీ.. నమ్మిన సిద్ధాంతం కోసం.. ప్రజలకు నష్టం…
వీధిబాలలను విద్యా కుసుమాలుగా చేస్తోంది
బడికి వెళ్లాల్సిన వయసులో ఆ పిల్లలు ముంబయి రైల్వేస్టేషన్లలో, వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించేవారు. ఎంతోమంది వారిని చూసి చూడనట్టే వెళ్లేవారు. కానీ…
విదేశీ మొగుళ్లకు స్వదేశీ కష్టాలు
భార్యలను వేధించే ఎన్నారై భర్తల ఆగడాలపై దృష్టిపెట్టిన కేంద్రం త్వరలోనే ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్ మూన్నాళ్ల ముచ్చటగా జరుగుతున్న విదేశీ…
ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు
– 12నుంచి 5శాతం తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం – ఆగస్టు 1నుంచి అమల్లోకి న్యూఢిల్లీ, జులై27 : ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర…