‘గులాబీ’లో గుబులు

టీఆర్‌ఎస్‌లో చాపకింద నీరులా బయటకొస్తున్న అసంతృప్త గళం -మంత్రిపదవులు రాకపోవడంతో ఆవేదన -సీఎం అన్యాయం చేశారంటున్న నాయిని -అసమ్మతి స్వరం వినిపిస్తున్న…

రూ.1,46,492.3 కోట్లతో రూపొందిన రాష్ట్ర బడ్జెట్‌

మాంద్యం తట్టుకునే సం’క్షేమ’ బడ్జెట్‌ -రెవెన్యూ వ్యయం: రూ.1,11,055 కోట్లు – మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు – బడ్జెట్‌ అంచనాల్లో…

పెదవి విరిచిన ప్రతిపక్షం

కేసీఆర్‌ బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన విపక్షాలు హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఆయన బడ్జెట్‌పై తెలంగాణ…

హెల్త్‌ ఎమర్జెన్సీ

రోగులతో కిక్కిరిస్తున్న దవాఖానాలు డెంగ్యూ, మలేరియా,పైలేరియా చికున్‌గున్యాలతో ఆస్పత్రులు ఇప్పటివరకు 33 డెంగ్యూ కేసులు 10 మలేరియా కేసులు నమోదు అప్రమత్తమైన…

కశ్మీర్‌ రక్షణకు కట్టుబడివున్నాం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలో అశాంతి రగల్చడానికి పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక మార్గం ఉగ్రవాదమని జాతీయ…

భారతీయులకు ప్రేరణ

ట్వీట్‌లో శాస్త్రవేత్తలను అభినందించిన రాహుల్‌ న్యూఢిల్లీ: చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి ఘట్టంలో విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు…

ఆందోళన చేపడతాం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ యాదాద్రి: యాదాద్రి స్తంభాలపై చెక్కిన సీఎం కేసీఆర్‌ బొమ్మ, టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తును తొలగించడానికి ప్రభుత్వానికి వారం…

రామమందిరం తథ్యం

శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే ముంబై: మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం తథ్యమని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే…

రాని పనిలో వేలెందుకు పెట్టాలి?

చంద్రయాన్‌-2పై అక్కసు వెళ్లగక్కిన పాక్‌ మంత్రి న్యూఢిల్లీ: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరిదశలో చేదు ఫలితం ఎదురైన…

సోషల్‌ మీడియా కింకరులు

వినోదం పేరిట చిన్నారులను బ్లాక్‌మెయిల్‌ న్యూఢిల్లీ : వినోదం, ఆటలు, స్నేహం పేరిట సామాజిక మాధ్యమం వేదికగా చిన్నారులకు ‘సోషల్‌ కింకరులు’గాలాలు…