కదం తొక్కిన రైతన్నలు

దేశ రాజధానికి పాదయాత్రగా బయలుదేరిన కర్షకులు న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ వేలాది మంది ఉత్తర్‌ప్రదేశ్‌…

పురపాలక చట్ట సవరణ బిల్లుకు

ఆమోదంశాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్‌ -పురపాలనలో పౌరుడే కేంద్ర బిందువు -తక్కువ కాలవ్యవధిలో మెరుగైన సేవలు -సివిల్‌ న్యాయస్థానాల సవరణ…

అసెంబ్లీ ఎన్నికల నగారా

దేశ వ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలుషెడ్యూల్‌ విడుదలచేసిన కేంద్ర ఎన్నికల సంఘం -తెలంగాణలో హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక అక్టోబర్‌ 21 -సెప్టెంబర్‌…

కాఫీ షాపుల్లో డ్రగ్స్‌!

నగరంలో యథేచ్ఛగా మందుల షాపులు, చాయ్‌ అడ్డాల్లో మాదక ద్రవ్యాలు -రూట్లు మారుస్తున్న అక్రమార్కులు -పబ్బులు, క్లబ్బులపై నిఘా.. -వేరే మార్గంలో…

మళ్లీ నేనే సీఎం

శివసేన-బీజేపీ కూటమిపై స్పందించిన ఫడ్నవీస్‌ ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసే పోటీ చేస్తాయని.. మరోసారి తానే సీఎం అవుతానని…

తూర్పు బంధం బలపడుతోంది

తూర్పు ఆసియా దేశాలతో భారత్‌ సాన్నిహిత్యం బలపడుతోంది. ‘ఆసియాన్‌’తో తిరుగులేని బంధం నెలకొల్పుకొన్న భారత్‌- జపాన్‌, దక్షిణ కొరియాలతో దశాబ్దాల స్నేహ…

వహ్‌వా..మహువా

మహువా మొయిత్రా, ప్రస్తుతం నెట్టింట్లో జోరుగా వినిపిస్తున్న పేరిది. త ణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అయిన ఈమె ఒకే ఒక్క స్పీచ్‌తో…

ప్రత్యామ్నాయం లేకుండా అమలు ఎలా సాధ్యం: 2 నుంచి నిషేధం

-సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై త్వరలో నిషేధం -పర్యావరణానికి ముప్పుగా ప్లాస్టిక్‌ -జెండాలు, బెలూన్లు, ఇయర్‌ బడ్స్‌ -క్యాండీలకు ఉపయోగించే పుల్లలు, స్ట్రాలు…

మోదీ మదిలో ‘మందిరం’

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అయోధ్య అంశంపై దృష్టి రామమందిరం నిర్మాణంపై నోరువిప్పిన ప్రధాని మోదీ.. -సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దామని…

కార్పొరేట్‌ పన్నులపై ఊరట

ఆదాయ పన్ను చట్టంలో సవరణలు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మందగమనానికి విరుగుడు మందు నూతన తయారీ రంగ సంస్థలకు…