మృతు కుటుంబాకు రూ. 10 క్ష పరిహారం

ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢల్లీి: ఈశాన్య దిల్లీలో అ్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలొద్దని, నిందితుపై కఠిన చర్యు తీసుకోవాని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అ్లర్లలో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.10క్ష చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ ఘటనల్లో తమ పార్టీకి చెందిన వారి జోక్యం ఉందని రుజువైతే వారిపై రెట్టింపు చర్యు ఉంటాయని స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అ్లర్లు, హింసాత్మక రాజకీయాకు స్వస్తి చెప్పాన్నారు. ఈ అ్లర్లు జరిగిన ప్రాంతంలో సర్వం కోల్పోయిన వారికి ప్రత్యేక శిబిరాు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సీఏఏ వ్యతిరేక, అనుకూ వర్గా మధ్య ఈశాన్య దిల్లీలో గత మూడు రోజుగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 35 మంది ప్రాణాు కోల్పోయారు. అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.
మృతు కుటుంబాకు ఎక్స్‌గ్రేషియా
అ్లర్లలో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.10క్ష చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు కేజ్రీవాల్‌ ప్రకటించారు. తీవ్రవంగా గాయపడిన వారికి రూ.5క్ష చొప్పున చెల్లిస్తామని చెప్పారు. అలాగే, గాయపడిన వారికి ఆస్పత్రుల్లో అయ్యే చికిత్సకయ్యే ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన సందర్భంగా తగబడిన ప్రజ దస్త్రాను మంజూరు చేసేందుకు ప్రత్యేక శిబిరాను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.