పెద్ద సభకు కవితక్క

ఉన్న రెండు స్థానాలో క్వకుంట్ల కవిత పేరు దాదాపు ఖరారు

`నిజామాబాద్‌ ఓటమి తర్వాత తెరమరుగైన కవిత
`ప్రత్యక్ష రాజకీయాకు దూరంగా ఉంటున్న కవిత
`రాజ్యసభ సభ్యురాలిగా కవిత పేరు ఖాయం అంటున్న శ్రేణు
`పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రాన్ని నిదీసేందుకే..
`కేంద్రం మద్దతు ఇస్తే మంత్రి పదవి..
`ఇంటి సభ్యునుంచి సీఎంకు ఒత్తిడి
`కార్యకర్తు, అభిమాను సైతం కవితకే మద్దతు

హైదరాబాద్‌:
తెంగాణలో పెద్ద సభ కోలాహం మొదయింది. మార్చి తొలివారం నుంచి అభ్యర్థు ఎంపిక ప్రారంభమవుతుండటంతో ఉన్న రెండు స్థానాు ఎవరికి ఇస్తారా అనే సందేహాు కార్యకర్తను వెంటాడుతున్నాయి. అయితే ఒకటి మాత్రం కేసీఆర్‌ తనయ కవితకు దాదాపు ఖరారయినట్లే అని అంతా భావిస్తున్నారు.  తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమార్తె , నిజామాబాద్‌ మాజీ ఎమ్‌.పి కవితకు రాజ్యసభ టిక్కెట్‌ ఇవ్వవచ్చని గతంలోనే కొన్ని కథనాు వ్యాప్తిలోకి వచ్చాయి. గతంలో కవితకు సీటు ఇచ్చే విషయంలో కెసిఆర్‌ వెనుకంజ వేస్తున్నారని ప్రచారం జరిగింది. కాని కవితకు రాజ్యసభ పదవి ఇవ్వాని కెసిఆర్‌ పై పార్టీ నేతు కొందరు ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం.కవిత రాజకీయాలో యాక్టివ్‌ గా ఉండడం టిఆర్‌ఎస్‌ కు ఉపయోగమని వారు వాదిస్తున్నారు.అందువ్ల వచ్చేరెండు సీట్లలో ఒకటి కవితకు కేటాయింవచ్చని చెబుతున్నారు. మాజీ స్పీకర్‌ కెఇఆర్‌ సురేష్‌ రెడ్డి, మాజీ ఎమ్‌.పి మందా జగన్నాధం,మాజీ ఎమ్‌.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితయి కూడా రేసులో ఉన్నారు.
తెంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాు తెంగాణ జాగ ృతి అధ్యక్షురాు, నిజామాబాద్‌ మాజీ ఎంపీ క్వకుంట్ల కవిత. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేు పని గట్టుకుని ఆమె ఓటమికి కారణమయ్యారని అప్పట్లో పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై నిజానిజాు తేల్చేందుకు మాజీ ఎంపీ రహస్య విచారణ చేయించారట. ఈ విషయం రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ విచారణలో నిజం తొసుకున్నారని అంటున్నారు. ఈ కారణంగానే కవిత కొద్ది కాంగా రాజకీయాకు, వివిధ వేడుకకు దూరంగా ఉన్నారట. లోలోప జరిగిన వ్యవహారం కారణంగా జిల్లా నేతకు ఎవరినీ కలిసేందుకు కూడా కవిత ఇష్టపడలేదంట.

రాజ్యసభ సభ్యురాలి హోదాలో :
ఇప్పుడు గతం గతః అనుకొని కొద్ది రోజు నుంచి ఆమె మళ్లీ యాక్టివ్‌ అయ్యారట. వివిధ వేడుకల్లో పాల్గొంటూనే.. తన ముఖ్య అనుచరును కుస్తున్నారని చెబుతున్నారు. రాజకీయంగా ఆమె సైలెంట్‌గా ఉన్న కాంలో కొందరు ఎమ్మెల్యేు పండగ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యురాలి హోదాలో అతి త్వరలో మళ్లీ ఆమె యాక్టివ్‌ కాబోతున్నారనే ప్రచారం మొదవ్వడంతో కొందరు నేతకు మింగుడు పడటం లేదని జనాు అనుకుంటున్నారు.

అప్పట్లో జరిగిన మున్సిపల్‌ ఎన్నిక ప్రచార బాధ్యతు సైతం కవితకు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారంతో అలెర్ట్‌ అయిన ఎమ్మెల్యేు మున్సిపల్‌ శాఖ మంత్రిని ఎవరికి వారే కలిశారట. అయితే అతి త్వరలో ఖాళీ అయ్యే ఓ రాజ్యసభ సభ్యుని స్థానంలో క్వకుంట్ల కవిత రాజ్యసభ సభ్యురాలిగా ఢల్లీి రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారట.
అయితే నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో తన మార్క్‌ ప్రచారంతో గులాబీ జెండా ఎగురేస్తారనే ధీమాలో పార్టీ అధిష్ఠానం ఉంటే.. ఆమె వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఆమె అనుచయి ఎదురు చూడటం జరిగింది. అయితే ఆ ఎన్నికలో కవిత అంటీముట్టనట్లు ప్రచారంలో పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
పసుపు రైతు అంశంమే అస్త్రం
కొందరు ఎమ్మెల్యేు మాత్రం తామే ఆ బాధ్యతు చూస్తామని అనుచరు వద్ద వాపోతున్నారట. మున్సిపల్‌ ఎన్నిక ప్రచార బాధ్యతు చేపట్టకపోవడం గమనార్హం.  కానీ కవిత రాక కోసం ఎదురుచూస్తున్న అభిమాను, కార్యకర్తు మాత్రం ఆస్యం జరిగినా రావడం పక్కా అంటున్నారు. మళ్ళీ పాత రోజు వస్తాయని కొందరు ఖుషీగా ఉంటే మరికొందరు మాత్రం ఆ పాత రోజుతో తమ ప్రాధాన్యం తగ్గుతుందని దిగు చెందుతున్నారని జనం అనుకుంటున్నారు. జిల్లాలో తన మార్క్‌ రాజకీయం చూపెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కవితకు… పసుపు రైతు అంశం ఓ అస్త్రంగా దొరికిందంటున్నారు. రాజ్యసభ సభ్యురాలిగా పసుపు బోర్డు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగలిగితే కవితకు మంచి పేరు వస్తుందని అంతా భావిస్తున్నారు.
అయితే గతంలో పసుపు రైతు ఉద్యమానికి కవిత నాయకత్వం వహించాని మహిళా రైతు నుంచి డిమాండ్‌ వస్తుండటంతో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చించారట ఆమె. గతంలో తాను చేసిన ప్రయత్నాను వివరించడంతో పాటు పసుపు బోర్డు , మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కుతున్న రైతుకు అండగా ఉండేందుకు పాదయాత్ర చేయానే ఆలోచనలో ఉన్నారని అప్పట్లో గుసగుసు సైతం వినిపించాయి.

ఈ పాదయాత్ర ఎంత వరకు ప్లస్‌.. ఎంత వరకు మైనస్‌ అనే అంశంపై తన దగ్గరకు వచ్చిన నేతతో చర్చించారని అంటున్నారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా రైతు నుంచి ఒత్తిడి పెరిగితే ఉద్యమంలోకి రావడం ఖాయం అని మాత్రం చెబుతున్నారట. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు.
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుండి ఘోర ఓటమి చవి చూసిన కేసీఆర్‌ తనయ క్వకుంట్ల కవిత అప్పటి నుండి సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పటికి ఆమె విషయంలో పు మార్లు ఆమెకు మంత్రిగా స్థానం కల్పిస్తారని, రాజ్య సభకు పంపుతారని , పార్టీలో కీక పదవి కట్టబెడతారని రకరకా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కటి జరగలేదు. సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత విషయంలో కానీ, కవిత పదవు విషయంలో కానీ ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాు లేవు. కవిత రాజ్యసభకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్తున్నారని గులాబీ శ్రేణుల్లో చర్చ ఇక నిన్నా మొన్నటి దాకా రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావనే లేదు . ఎందుకంటే, కవితకు అసు రాజ్యసభకు వెళ్లాన్న ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకైన పాత్ర పోషించాని అనుకుంటున్నారని సమాచారం. అందుకే, తనకు రాజ్యసభ సభ్యత్వం వద్దంటూ కవిత తేల్చిచెప్పిందంటూ గులాబీ శ్రేణులో గుసగుసు వినిపిస్తున్నాయి.. కేసీఆర్‌ బిడ్డగా గత పార్లమెంట్‌ ఎన్నికకు ముందు వరకు చాలా యాక్టివ్‌ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత నిజామాబాద్లో ఓడిపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు. ఇక అప్పటి నుండి ఏడాదిగా యాక్టివ్‌ పాలిటిక్స్‌ కు దూరంగా ఉంటూ వస్తున్నారు.
రాజ్యసభ అభ్యర్ధు ఎంపిక తెంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇంట్లో కాక పుట్టిస్తోంది. తెంగాణ నుంచి రాజ్యసభకు రెండే స్థానాు ఉండడంతో సహజంగానే పోటీ పెరిగింది. ఇందులో ఒక స్ధానాన్ని కళాకారుడికి కాని, మేథావి కాని ఇవ్వాన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఆశావహు మాత్రం ఎక్కువగానే ఉన్నారంటున్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ముఖ్యమంత్రి కుమార్తె క్వకుంట్ల కవిత కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు వార్తు వచ్చాయి. ఇప్పుడు ఆ డిమాండ్‌ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇంటి నుంచే ప్రారంభమైనట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ కుమార్తె కవితను రాజ్యసభకు పంపంచాల్సిందేనంటూ ఇంటి పోరు ఎక్కువైందని అంటున్నారు. అయితే కేసీఆర్‌ మాత్రం ఇందుకు సుముఖంగా లేరని, ఇప్పటికే అన్ని పదవు సీఎం ఇంటికే పరిమితం అయ్యాయని విమర్శు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవితను రాజ్యసభకు కూడా పంపిండం మరిన్ని విమర్శకు దారి తీస్తుందని కేసీఆర్‌ అంటున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందే కేసీఆర్‌ కుమారుడు కే.తారక రామారావుకు కార్యనిర్వాహక అధ్యక్షడి పదవి ఇవ్వడంపై కూడా కవిత ఇంట్లో నిరసన వ్యక్తం చేశారని వార్తు వచ్చాయి. ఆ పదవి తనకు ఇవ్వాని, దీని ద్వారా మహిళకు పార్టీలో సముచిత స్ధానం ఇచ్చినట్లుగా ఉంటుందని కవిత ఆనాడే చెప్పినట్లు వార్తు వచ్చాయి. అయితే ఈ పదవి ఇవ్వడానికి కేసీఆర్‌ నిరాకరించడంతో కవిత అలిగారని, ఆ సమయంలో తల్లి జోక్యం చేసుకుని భవిష్యత్‌ లో మంచి పదవి వచ్చేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ హామీలో భాగంగా కవితను రాజ్యసభకు పంపాన్నది ఇంటి హోం మంత్రి డిమాండ్‌ గా చెబుతున్నారు. గత కొంతకాంగా కవితను రాజ్యసభకు పంపాన్న డిమాండ్‌ ఇంట్లో రోజురోజుకు పెరుగుతోందని, అయితే సీఎం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని ప్రగతి భవన్‌ వర్గాు చెబుతున్నాయి. తన సోదరి కవితకు రాజ్యసభ టిక్కట్‌ ఇవ్వడంపై ఐటీ శాఖ మంత్రి క్వకుంట్ల తారక రామారావుకు కూడా ఇష్టం లేదని, రాజ్యసభ కాకుండా మరో పదవి ఏదైనా ఇవ్వాన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. రెండు రాజ్యసభ పదవుల్లో ఒకటి బీసీకాని, దళిత వర్గానికి కాని ఇవ్వాన్నది ఆయన ప్రతిపాదనగా చెబుతున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కవిత అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూండడంతో సీఎం ఇంట్లో ఈ అంశంపై రగడ జరుగుతోందని అంటున్నారు. మొత్తానికి రాజ్యసభ స్ధానం సీఎం ఇంట్లో లొల్లి లొల్లి చేస్తోందంటున్నారు.