విభారె న్యూస్ కర్నూలు మా ప్రతినిధి డిసెంబర్ 29-భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ గూడూరు అర్బన్ నందు బూతు కమిటీల సమావేశం నిర్వహించా నిర్వహించిన సమావేశంలో కోడుమూరు అసెంబ్లీ కో కన్వీనర్ వేల్పలగోపాల్ మాట్లాడుతూ రానున్న 24 ఎలక్షన్లోని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బూత్ అధ్యక్షులు బూత్ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని అలాగే శక్తికేంద్ర అధ్యక్షులను కూడా పూర్తి చేయాలని మన భారత ప్రధాని శ్రీనరేంద్రమోడీ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యే విధంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలని అన్నారు ఈకార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మల్లేష్ నాయుడు సురేష్ బూతుల సభ్యులు గోకారి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.