మహానంది క్షేత్రంలో కర్ణాటక జడ్జి

నంద్యాల మా ప్రతినిధి జూన్ 23 విభారె న్యూస్ :-
మహానంది క్షేత్రంలో కర్ణాటక హైకోర్టు జడ్జి బసవరాజు శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్జీ బసవరాజు కు మహనంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.