మూడు జోన్లుగా లాక్ డౌన్!

నేడు జాతినుద్దేశించి కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ  ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం లాక్ డౌన్ నిర్ణయంపై ఉత్కంఠగా…

నడుస్తున్నది.. కరోనా శకం

క్రీస్తు పుట్టిన 2 వేల సంవత్సరాల తర్వాత చరిత్ర గతినే మార్చేస్తున్న కరోనా  90 శాతం దేశాల పై కరోనా ప్రభావం…

ఉదారత చాటుకున్న గూగుల్ సీఈఓ

కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు రూ.5 కోట్లు ప్రకటించిన సుందర్ పిచాయ్  న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి పై పోరాటం సహా లాక్…

సమన్వయంతో సమర్థవంతంగా విధుల్లో భాగస్వామ్యం అవుదాం

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ జస్టీస్ వి.కనగ రాజ్ విజయవాడ,జ్యోతిన్యూస్ : ఒకరి కొకరం సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామని…

సందడిలేని పారిశ్రామిక వాడ

లాక్ డౌన్లో వెలవెలబోతున్న పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతం  ఆగిపోయిన ఎగుమతులు, దిగుమతులు పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ పరిశ్రమలు అధికభాగం రసాయనిక…

30 వరకు లాక్ డౌన్…!

ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత దశల వారిగా లా…

ఏపీలో 402 కేసులు

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 21 కరోనా కేసులు నమోదు అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 21…

అమెరికాలో పెరుగుతున్న భారతీయుల మరణాలు

కరోనా కాటుకు 40 మంది భారతీయుల మృతి న్యూఢిల్లీ: అమెరికాలో భారత నేపథ్యం ఉన్న దాదాపు 40 మంది కరోనా వైరస్(కొవిడ్-19) బారిన…

పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 కోట్లు

ప్రత్యేక నిధి ఏర్పాటుచేసిన పేటీఎం… ఇప్పటికే రూ.100 కోట్ల సేకరణ న్యూఢిల్లీ: కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సీఎం కేర్స్…

10 రాష్ట్రాలలో విజృంభణ

భారత్ లో నమోదయిన కేసులు 7447, మృతుల సంఖ్య 239 24 గంటల్లో భారత్ లో 1035 కొత్త కేసులు న్యూఢిల్లీ:…