కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

కేసీఆర్ సర్కార్ పై అఖిల పక్ష నేతల అసహనం హైదరాబాద్: నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బుధవారం కరోనో వైరస్,…

కరోనాకు ప్రత్యేకంగా

ఫార్ములా లేదు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ వేములవాడ: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా…

భారత్ లో కరోనా

377 మరణాలు, 11,439 కేసులు దిల్లీ: భారత్ లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 11వేలు దాటింది. గడచిన…

ఒకే కుటుంబంలో వ్యక్తులందరికీ కరోనా పాజిటివ్

ధ్రువీకరించిన తెలంగాణ వైద్య అధికారవర్గాలు బాలాపూర్: రంగారెడ్డి జిల్లాలో కరోనా పంజా విసురుతునే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఐదు కేసులు నమోదుకావడంతో…

ఆ..నలుగురూ..వెంటరారు!

కరోనా కాలంలో అంతిమయాత్రకు..అయినవారూ దూరమే  అంతిమయాత్రకు అనుమతించాలని బంధువుల వేడికోలు ముగ్గురు లేదా నలుగురికంటే అనుమతించని అధికారులు కేవలం సొంత రవాణా…

దేశవ్యాప్త లాక్ డౌన్ పై మార్గదర్శకాలు

ఇవే గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం  నిత్యావసరాల పంపిణీకి ఆటంకాలుండవు  మే 3 వరకూ ప్రయాణ సర్వీసుల నిలిపివేత…

భాగ్యనగరం భయం భయం!

హాట్ స్పాట్స్ లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  జీహెచ్ఎంసీ పరిధిలో 280కి పైగా కేసులు నమోదు 12…

జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్

రెన్యువల్ గడువు పొడిగించాలి విజయవాడ,జ్యోతిన్యూస్ జర్నలిస్టుల హెల్త్ పాలసీ రెన్యువల్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్…

అమెరికాలో తుఫాను బీభత్సవం

ఉత్తర లూసియానాలో దెబ్బతిన్న 300లకు పైగా ఇళ్లు, భవనాలు న్యూఢిల్లీ: కరోనా వైరతో బెంబేలెత్తిపోతున్న అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది. ఒకేసారి…

మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

దేశం కోసం సైనికుల్లా పోరాడుతున్నందుకు ధన్యవాదాలు : మోదీ ఐక్యత చాటడమే అంబేద్కర్ కు నివాళి ప్రపంచ దేశాలు నేడు భారత్…