అహోబిల పుణ్యక్షేత్రం లో దర్శనాలు పునఃప్రారంభం::

ఈ.ఓ. మల్లికార్జున ప్రసాద్ఆళ్లగడ్డ::( విభారె న్యూస్):: కరోనా కారణంగా మూతబడిన అహోబిల దేవస్థానాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నుంచి దర్శనానికి…

రామలింగేశ్వర స్వామిని తాకిన సూర్యకిరణాలు

 ఏలూరు :: (విభారె న్యూస్):: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో…

జిమ్ కు వచ్చిన యువతి పై వేధింపులు

 ఏలూరు :: (విభారె  న్యూస్) :: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జింక్ వచ్చిన యువతుల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు…

కొత్త సెక్రటేరియట్ లో మందిరం, మసీదు, చర్చిని నిర్మిస్తాం

 కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మందిరం,  మసీదు,  చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలిపారు. ఒకే రోజు అన్ని…

వ్యాపారాలు చేసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ అనుకూలం :: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

న్యూ ఢిల్లీ :: వ్యాపారాలు చేసుకునేందుకు అనువైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సులభతర వాణిజ్యం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ…

చైనాకు జపాన్ షాక్

న్యూఢిల్లీ :: చైనా నుంచి తమ పరిశ్రమలను ఉపసంహరించుకున్న జపాన్, ఆయా సంస్థలకు అందించే రాయితీలు పొందేందుకు అర్హత సాధించిన జాబితాలో…

పబ్జి గేమ్ నిషేధం :: చైనాకు ఝలక్ ఇచ్చిన భారత్ ప్రభుత్వం

విభారె న్యూస్ :: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం  బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను…

మద్యపాన ప్రియులకు శుభవార్త :: ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్లకు అనుమతి

ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు  తీసుకురావచ్చు :: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని…

పాంగాంగ్‌ దక్షిణ రేవును స్వాధీనం చేసుకుని చైనాకు షాక్ ఇచ్చిన భారత్

విభారె న్యూస్ :: చల్లటి హిమాలయాలు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. చైనా జిత్తులమారి తనాన్ని ముందే పసిగట్టిన భారత్…

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది :: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి ::  (విభారె న్యూస్) :: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల…