కోవిడ్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నాము:: మంత్రి ఆళ్ల నాని రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్పై సమీక్ష జరిగింది కరోనా…
Month: July 2020
వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప కేంద్రంగా విచారణ చేపట్టనున్న సిబిఐ
కడప: మాజీమంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. నేటి నుంచి కడప కేంద్రంగానే…
హైకోర్టులోఅమర్ రాజా బ్యాటరీస్ కు ఊరట.
అమరావతి :: గత ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ …
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం :: లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు లక్ష దాటాయి. కొత్తగా 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో…
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఐశ్వర్య బచ్చన్, ఆరాధ్య :: అభిషేక్ బచ్చన్
ముంబయి: కళ్లకు కనిపించకుండా చాప కింద నీరులా కరోనా వ్యాధి వ్యాపిస్తోంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదల నుంచి సెలబ్రిటీల…
ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయకండి.
మంత్రి ఆళ్ల నాని అమరావతి: కోవిడ్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న కూడా కరోనా కేంద్రాల్లో భోజన వసతి మరియు, పారిశుద్ధ్యంపై…
ఫ్రంట్ లైన్ వారియర్ ల త్యాగాలు, సేవలు వెలకట్టలేనివి :: చంద్రబాబు నాయుడు
అమరావతి :: ఆంధ్ర రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన…