28-07-2020 E PAPER

వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప కేంద్రంగా విచారణ చేపట్టనున్న సిబిఐ

కడప: మాజీమంత్రి వై.ఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. నేటి నుంచి కడప కేంద్రంగానే…

హైకోర్టులోఅమర్ రాజా బ్యాటరీస్ కు ఊరట.

అమరావతి :: గత ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ …

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం :: లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు లక్ష దాటాయి.  కొత్తగా 6,051 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో…

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఐశ్వర్య బచ్చన్, ఆరాధ్య :: అభిషేక్ బచ్చన్

ముంబయి: కళ్లకు కనిపించకుండా చాప కింద నీరులా కరోనా వ్యాధి వ్యాపిస్తోంది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదల  నుంచి సెలబ్రిటీల…

ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయకండి.

మంత్రి ఆళ్ల నాని అమరావతి: కోవిడ్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న కూడా కరోనా కేంద్రాల్లో భోజన వసతి మరియు, పారిశుద్ధ్యంపై…