అమెరికాలో మొట్టమొదటి సారి కరోనా సోకిన శునకం మృతి.

అమెరికాలో మొట్టమొదటి సారి కరోనా సోకిన శునకం మృతి.  న్యూయార్క్‌: కరోనా మహమ్మారి  మనుషులకే  కాదు కొన్ని సందర్భాల్లో జంతువులకు కూడా…

ఆళ్లగడ్డలో ఒకే వ్యక్తికి రెండవసారి కరోనా :: అయోమయంలో ప్రజలు, వైద్యాధికారులు

ఆళ్లగడ్డ :: (విభారె  న్యూస్)::  ఒకసారి కరోనా వ్యాధి సోకితే రెండవసారి రాదు అనుకొని  ప్రజలు అపోహ పడుతున్నారు. కానీ ఈ…

ఆళ్లగడ్డలో కరోనా రోగుల సేవలో “హెల్పింగ్ హాండ్స్” సభ్యులు

ఆళ్లగడ్డ::(విభారెన్యూస్): ఓదార్పు అవసరమైన వేళ అవహేళనలు అవమానాలు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల మనోవేదన వర్ణనాతీతంగా ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు…

విషం కలిపిన చపాతీలు తిని జిల్లా జడ్జి మృతి

బేతుల్‌(మధ్యప్రదేశ్‌): విషం కలిపిన చపాతీలు తిని ఓ జిల్లా జడ్జీ, అతని కుమారుడు మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో…

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు 88 వేల జరిమానా విధించిన జిహెచ్ఎంసి

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు హైదరాబాద్‌ జీహెచ్ఎంసీ మళ్లీ జరిమానా విధించింది. ఆయన తాజా గా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం…

యువకుని జీన్స్ ప్యాంటులోకి దూరిన త్రాచు పాము

ఉత్తర్‌ప్రదేశ్ ::‌ ఓ యువకుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిద్రించేటప్పుడు అతడి జీన్స్‌ ప్యాంట్‌లోకి నాగుపాము దూరడంతో ఏడు గంటల పాటు కదలకుండా…

కరోనా టాబ్లెట్లు ఈ రోజే మార్కెట్లోకి విడుదల :: హెటిరో

దిల్లీ: కొవిడ్‌-19 రోగులకు అందించే చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు అనుమతి లభించిన విషయం…

ఎనిమిది మందికి విడాకులు, తొమ్మిదో భర్త చేతిలో హతమైన భార్య

పహాడీషరీఫ్‌ :: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది భర్తలను వదిలేసింది. తొమ్మిదో భర్త చేతిలో మరణించింది.ఇతర వ్యక్తులతో …

మహిళల సాధికారతకు రెండు నూతన పథకాలు :: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

అమరావతి:మహిళల సాధికారతకు ఆగస్టు, సెప్టెంబరులో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.  అత్యంత క్లిష్టమైన సమయంలో బ్యాంకర్లు రాష్ట్రానికి…

అయోధ్యలో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నాగం :: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా  ఆగస్టు 5న అయోధ్యలో  రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను జరిపేందుకు ముహూర్తం ఖరారు…