రాష్ట్ర బడ్జెట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈరోజు శాసనసభలో వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా…

నవంబర్ లో తుంగభద్ర పుష్కరాలు…

ఘాట్ల ఏర్పాట్లను  పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  కర్నూల్:(విబారె న్యూస్):జిల్లాలోని తుంగభద్రనదికి నవంబర్ 20 వ తేది నుండి…

16-06-2020 E PAPER

బుగ్గన ఆదేశాలతో డోన్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే చేపట్టిన ఆర్ అండ్ బి అధికారులు

డోన్:(విభారె): పట్టణానికి మరో బైపాస్ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.…

జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాము : నారా లోకేష్

ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు  అనంతపూర్ లోని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని…

కర్నూలు జిల్లాలో పోలీసు దాడులు

కర్నూలు: జిల్లాలో ఈరోజు లాక్ డౌన్  ఉల్లంఘనదారులపై పోలీసుల చర్యలు తీసుకున్నారు జిల్లాలోలాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు…

ఓ ఎల్ ఎక్స్ మోసం

హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతులేకుండా పోతోంది. వారు ఎవరినైనా ఇట్టే బురిడీ కొట్టించి డబ్బు కాజేస్తున్నారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో…

గుజరాత్ లో భూకంపం

గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని , కచ్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర,  రాజ్‌కోట్ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి.రాజ్‌కోట్ కు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా ఆదివారం…

ముంబైలో కూత పెట్టనున్న లోకల్ రైలు

ముంబై : కరోనా మహమ్మారి ప్రభావంతో  అతలాకుతలమైన ముంబై నగరంలో దాదాపు మూడు నెలలుగా మూతబడిన ముంబై స్థానిక రైలు ప్రయాణాలు…

సుశాంత్ సింగ్ ఆత్మహత్య

ముంబై:ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ మరో నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి…