అనుమతి లేకుండా కరోనా రోగికి చికిత్స: కేసు నమోదు చేసిన అధికారులు

గోరఖ్‌పూర్: కోవిడ్ రోగికి అనుమతి లేకుండా చికిత్స చేసినందుకు నర్సింగ్ ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. జూన్ 17 న…

జూలై 1 నుంచి కలకత్తా కాళీ మాత దర్శనం

కోల్‌కతా: జూలై 1 నుంచి కాళిఘాట్ ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి.జూన్ 1 నుండి ప్రభుత్వం ప్రార్థనా స్థలాలను తెరవడానికి అనుమతించినప్పటికీ, పెరుగుతున్న…

గీత దాటితే తాట తీస్తాం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ: జూన్ 15న చైనా సరిహద్దులో జరిగిన  ముఖాముఖి యుద్ధంలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. దీనిపై రక్షణ మంత్రి…

భారత్ – చైనాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తాం : ప్రకటించుకున్న డోనాల్డ్ ట్రంప్

ఓక్లహోమా(అమెరికా) : భారత మరియు చైనా దళాల మధ్య ఘర్షణ తరువాత , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా ఇరు…

స్పోర్ట్స్ మార్కెట్ ను కుదిపేస్తున్న”బాయికాట్ చైనా”నినాదం

కోల్ కత్తా : భారత్ లో చైనా వ్యతిరేక నినాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనా వ్యతిరేక భావాలు గళం విప్పుతున్నాయి. చైనా…

ప్రతి కరోనా మరణాన్ని మాకు నివేదించండి: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

ఢిల్లీ:ప్రతి కోవిడ్ మరణాన్ని మాకు నివేదించండి, కంటైన్‌మెంట్ జోన్‌లను కూడా మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఎన్.‌ఐ.టీ.ఐ ఆయోగ్…

ఆళ్లగడ్డ పట్టణంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఒక్కసారిగాఉలిక్కిపడిన ఆళ్లగడ్డ ప్రజలు

ఆళ్లగడ్డ:(విభారె న్యూస్):ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్.ఎం. కాంపౌండ్ లో2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్.ఎం. కాంపౌండ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి…

హమీద్ మృతికి ఎపిడబ్ల్యూజేఎఫ్ సంతాపం

కర్నూలు:( విభారె న్యూస్ ):ప్రజాశక్తి సీనియర్ సబ్ ఎడిటర్, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హమీద్ మృతి పట్ల…

21-06-2020 E PAPER

43 సంవత్సరాల తర్వాత ఇంటికి చేర్చిన “గూగుల్ తల్లి”

ముంబయి : 43 సంవత్సరాల క్రితం ఊహించని విధంగా తన వారికి దూరమైన ఓ వృద్ధురాలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని…