ప్రైవేటు స్కూళ్లకు ఎర్నింగ్ గా మారిన ఈ..లెర్నింగ్

ఆన్‌లైన్‌లోనే విద్యార్థులకు హెం వర్కులు..మరో పక్క ఫీజుల వసూళ్లు ప్రైవేటు స్కూళ్లకు కలిసొస్తున్న లాక్ డౌన్ టీచర్లకు జీతాలివ్వకుండా తప్పించుకుంటున్న యాజమాన్యాలు…

అమలు చేయాల్సిందే

వాణిజ్య ఒప్పందంపై డ్రాగన్ దేశానికి ట్రంప్ తాజా హెచ్చరిక వాషింగ్టన్: అమెరికాతో కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందానికి చైనా కట్టుబడి ఉండాలని…

కాలుష్య రహత సాంకేతికత

వినియోగించుకోవాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఊహించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతం భవిష్యత్తు అభివృద్ధి నమూనా గురించి…

ప్రపంచానికి చుక్కలు

విశ్వవ్యాప్తంగా కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్…

మిగతావారి పరిస్థితి ఏమిటి?

వలస కార్మికుల పై తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితి పై దాఖలైన…

భారత్ లో పెరుగుతున్న కరోనా మృతులు

24 గంటల్లో 47 మంది మృతి… పెరుగుతున్న రికవరీ రేటు న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది.…

మీడియాకు పాకిన కరోనా

చెన్నై ఛానల్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 27 మందికి పాజిటివ్ చెన్నై : తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో…

విక్రయాలకు ఇబ్బందులు కలిగించొద్దు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం…

రాష్ట్రపతి భవన్లో కరోనా కలకలం

పారిశుధ్య కార్మికురాలి నుంచి విస్తరణ..ఐసోలేషన్లో 125 కుటుంబాలు న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అక్కడ పని…

నిధుల కోసం నిలదీద్దాం!!

కేంద్రం పై పెల్లుబుకుతున్న దక్షిణాది రాష్ట్రాల అసహనం రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాలోనూ కోతలు తెలంగాణకు రూ.1,393 కోట్లు రావాల్సి ఉండగా…