25 వేలకు చేరువలో … భారత్ కరోనా కేసులు

775 మరణాలు..ఒక్క రోజులో 57 మరణాలు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా బారినపడి గత 24 గంటల్లో 57 మంది కన్నుమూశారు.…

జూన్ 30 వరకూ జనాలు గుమిగూడొద్దు

ఉత్తర్వులు జారీ చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లక్నో : కరోనా మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన…

అక్షయ బంగారం కొనుగోళ్లు ‘క్షయం’

నేడు అక్షయ తృతీయ… బంగారం అమ్మకాలపై లాక్ డౌన్ ఎఫెక్ట్ గతేడాది రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు ఈ సంవత్సరం కరోనా…

పాలమూరుకు కర్నూలుతో పొంచివున్న ప్రమాదం

ఇప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నా ఏపీలో దడపుట్టిస్తున్న కర్నూలు కేసులు 14 రోజులుగా నమోదు కాని కొత్త కేసులు కట్టడి ప్రాంతాల్లో…

‘ప్లాస్మా’తో అనుకూల ఫలితాలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్  న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్లాస్మా థెరపీ ట్రయల్స్ లో…

రైతు సమస్యల పై ఉపవాస దీక్ష

గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్  హైదరాబాద్: రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ…

పంచాయతీ వ్యవస్థతోనే ప్రజాస్వామ్యం బలో పేతం

ఎంపికచేసిన సర్పంచులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్  కరోనా కట్టడి పై సర్పంచులనుంచి ఆరా కరోనా కట్టడిలో సర్పంచులదే కీలక పాత్ర సర్పంచులను…

సిద్ధించిన చిరకాల స్వప్నం

రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఆవిష్కృతం  సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిస్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్…

3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు

ఆ తర్వాత సులభ వాయిదాల్లో తీసుకోవాలి టీ. ప్రభుత్వ ఆదేశాలు హైదరాబాద్: కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో…

తెల్లరేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలి

పేదలకు ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీ అధికారులతో సమీక్షలో మంత్రి తలసాని ఆదేశాలు  హైదరాబాద్,జ్యోతిన్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో…