హెూంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.…
Month: April 2020
కేంద్ర నిర్ణయాలు అమలు చేయం
ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన లాక్ డౌన్ సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం పక్కన…
కళతప్పిన పాతబస్తీ
కరోనా ప్రభావంతో ఐదు వేల కోట్ల రూపాయల వరకూ నష్టం అంచనా కరోనా దెబ్బకు ఇళ్లకే పరిమితమైన ముస్లిం సోదరులు.. దుకాణాలన్నీ…
కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదనలు హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలు, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.…
పాక్ లో లాక్ డౌన్ పొడిగింపు
మరో 15 రోజులు పొడిగించామన్న పాక్ అధికార యంత్రాంగం హైదరాబాద్: రంజాన్ నెల ఆరంభమైంది. దీంతో పాకిస్థాన్లో.. లాక్ డౌనను మే…
విద్యుత్ పరికరాల వాడకంపై
మార్గదర్శకాలు విడుడల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇళ్లలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ),…
ఎఎస్పై కుటుంబానికి 50లక్షలు
సిఎం జగన్ కు డిజిపి కృతజ్ఞతలు విజయవాడ,జ్యోతిన్యూస్ : లాక్ డౌన్లో విధులు నిర్వర్తిస్తూ కరోనాతో మృతి చెందిన పరిగి ఏఎస్ఎ కుటుంబానికి…
జూన్ నాటికి విద్యారంగ పనులు పూర్తి కావాలి
విద్యారంగంం పై సిఎం వైఎస్ జగన్ సమీక్ష అమరావతి,జ్యోతిన్యూస్ : నాడు-నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 15 వేల స్కూళ్లను…
ప్రకాశంలో కరోనా కలకలం
జిల్లాలో 53కు చేరిన పాజిటివ్ కేసులు ఒంగోలు,జ్యోతిన్యూస్ : ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో…
సారా ఏరులై పారుతుందన్న
స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించాలి ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అమరావతి,జ్యోతిన్యూస్ : లాక్ డౌన్ విధించినప్పటికి రాష్ట్రంలో సారా ఏరులై…