3 వేలకు చేరువలో భారత్ కరోనా 24 గంటల్లో 600 కేసులు నమోదు

68కి చేరిన మృతుల సంఖ్య..ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత భారత్ లో…

ఏపీలో తొలి కరోనా మరణం

రాష్ట్రవ్యాప్తంగా 161కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల…

టమాటా రైతు కంట నీరు

తెలంగాణలో గిట్టుబాటు ధర దొరకక పంటను అక్కడే వదిలేస్తున్న రైతన్న -పెట్టిన పెట్టుబడులు కూడా దక్కించుకోలేని దైన్యం -లాక్ ఔట్ దెబ్బకు…

ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు జ్యోతి వెలిగిద్దాం

కరోనాను తిప్పికొట్టే సంకల్పంతో అందరూ ఏకం కావాలని ప్రధాని వీడియో సందేశం -దేశప్రజలంతా మరోసారి ఐక్యత చాటాలి -జనతా కర్ఫ్యూతో శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి…

వైద్య, పోలీస్ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్: తెలంగాణలో వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తూ…

కరోనా విశ్వరూపం..

10లక్షలు దాటిన కేసులు న్యూయార్క్: కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో అమెరికా, యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో రోజు…

రెండు తెలుగు రాష్ట్రాలకు

బాలయ్య విరాళం ఏపీకి రూ.50, తెలంగాణకు రూ.50, 25 లక్షలు సినీ కార్మిక సంక్షేమానికి హైదరాబాద్: కరోనా నివారణా చర్యలకు, సినీ…

రెండోసారీ నెగెటివే..

ట్రంపకు వైద్యపరీక్షల నిర్వహణలో కరోనాపై వచ్చిన రిజల్ట్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు…

అక్కడ మహిళా సిబ్బంది వద్దు

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ లక్నో : ఢిల్లీ మర్కజ్ లో పాల్గొని తిరిగివచ్చి ఐసోలేషన్ వార్డుల్లో చేరిన తబ్లిగి జమాతే సభ్యుల…

తప్పుడు వార్తలకిక తప్పదు వాతలు

ఫేక్ న్యూస్ ధ్రువీకరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్ సైట్  -ఫేక్ న్యూస్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఫ్యాక్ట్ చెక్ డాట్…