లాక్ డౌన్ పొడిగించండి : కేసీఆర్

మరో మార్గం లేదని ప్రధానికి చెప్పాను  తెలంగాణకు తగ్గిన ఆదాయం  రూ.2400 కోట్లకు ఆరు కోట్ల ఆదాయమే బతికి ఉంటే బలుసాకు…

మతాన్ని వేలెత్తి చూపడం సరికాదు

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా పేద,…

మసీదులో దాక్కున్న జమాత్ సభ్యులు

లక్నో పోలీసులకు పట్టించిన భారత సైనికులు లక్నో :మసీదులో దాక్కున్న 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను సైనికులే పోలీసులకు పట్టించిన…

నిరాడంబరంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం

-పార్టీ పతాకావిష్కరణలో సామాజిక దూరం పాటించాలి – కార్యకర్తల త్యాగ ఫలితమే నేటి ప్రగతి – పార్టీ కార్యాలయాలలో జెండావిష్కరణ చేయండి…

ఏపీలో మరో 14 కొత్త కేసులు

266కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య..మూడుకు చేరిన మృతుల సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసుల…

నగరంలో నేరాలు తగ్గాయి

ఒక్కసారిగా 33 నుంచి 55 శాతం తగ్గిన క్రైం రేటు -హత్యలు,కిడ్నాప్ లు, ఇతర నేరాలు తగ్గుముఖం – కరోనాను నియంత్రించేందుకు…

ఆలీకి..దూరంగా!!

నిజాముద్దీన్ ఘటన తర్వాత హెం మంత్రికి సీఎంకూ మధ్య పెరుగుతున్న అంతరం -గత కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న హెూం మంత్రి –…

60 శాతం వృద్దులే

63% కరోనా మరణాలు వారివే: లవ్ అగర్వాల్ దిల్లీ: కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 109 మంది మరణించారని కేంద్రం…

ఆగని కరాళ నృత్యం

విశ్వవ్యాప్తంగా 70 వేలకు చేరువైన కరోనా మరణాలు..  -208 దేశాలకు పాకిన మహమ్మారి వైరస్ -ప్రపంచ దేశాల్లో నమోదయిన12,73,990 కేసులు -చైనాలో…