పాలమూరుకు కర్నూలుతో పొంచివున్న ప్రమాదం

ఇప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నా ఏపీలో దడపుట్టిస్తున్న కర్నూలు కేసులు 14 రోజులుగా నమోదు కాని కొత్త కేసులు కట్టడి ప్రాంతాల్లో…

‘ప్లాస్మా’తో అనుకూల ఫలితాలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్  న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్లాస్మా థెరపీ ట్రయల్స్ లో…

రైతు సమస్యల పై ఉపవాస దీక్ష

గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్  హైదరాబాద్: రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ…

పంచాయతీ వ్యవస్థతోనే ప్రజాస్వామ్యం బలో పేతం

ఎంపికచేసిన సర్పంచులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్  కరోనా కట్టడి పై సర్పంచులనుంచి ఆరా కరోనా కట్టడిలో సర్పంచులదే కీలక పాత్ర సర్పంచులను…

సిద్ధించిన చిరకాల స్వప్నం

రంగనాయకసాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఆవిష్కృతం  సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిస్కృతమైంది. చందలాపూర్ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్…

3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు

ఆ తర్వాత సులభ వాయిదాల్లో తీసుకోవాలి టీ. ప్రభుత్వ ఆదేశాలు హైదరాబాద్: కరోనా నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో…

తెల్లరేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలి

పేదలకు ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీ అధికారులతో సమీక్షలో మంత్రి తలసాని ఆదేశాలు  హైదరాబాద్,జ్యోతిన్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో…

వ్యాక్సిన్ పరీక్షకు అతిదగ్గరలో ఉన్నాం

ఇప్పటికే పురోగతి సాధించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: మానవాళి పాలిట మృత్యుశాపంగా మారిన కరోనా వైరస్ కు విరుగుడుగా…

కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలి

అప్పుడే వైరస్ వ్యాప్తి బయటపడుతుంది: ఉత్తమ్ నల్లగొండ,జ్యోతిన్యూస్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచడం లేదని టీపీసీసీ…