లాకవుట్‌ పడినాది..రమణా! సరుకులు నిండుకుంటున్నాయి

లాక్‌డౌన్‌ పొడిగిస్తే మరిన్ని కష్టాలు  తప్పవు..అత్యవసర మందుకూ కరువే

`దుకాణాల్లో నిండుకుంటున్న నిత్యావసరాలు!
`ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు బ్రేక్‌
`పప్పు, నూనొ, చక్కెర, సబ్బు కొరత తీవ్రం
`స్థానిక ట్రాలీనూ అనుమతించని పోలీసు
`దుకాణాల వద్ద భారీగా గుమిగూడుతున్న జనం
`న్విల్లేక హోల్‌సేల్‌ దుకాణాలు లాకౌట్‌
`బేగంబజార్‌ నుంచి జిల్లాకు నిలిచిన రవాణా
`ఆన్‌లైన్‌ స్టోర్‌ వాహనాలకూ పోలీసు బ్రేక్‌
`డ్రైవర్లపై పోలీసు దాడులు చేస్తున్నారంటూ ఫిర్యాదు
`రవాణా వాహనాల్ని అనుమతించాలన్న కేంద్రం

హైదరాబాద్‌:
లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా 21 రోజుకు పొడిగించడంతో ఎక్కడికక్కడ జనం నిత్యావసర సరకు కొనుగోళ్లకు తొందర పడుతున్నారు. ఉదయం అయిదున్నర నుంచే కిరాణా దుకాణాకు వెళ్తున్నారు. ఫలితంగా దుకాణాల్లోనూ న్విు నిండుకుంటున్నాయి. అడుగడుగునా పోలీసు వాహనాను ఆపి స్వాధీనం చేసుకుంటుండటంతో పట్టణా నుంచి కిరాణ సామగ్రి తీసుకొనేందుకు వ్యాపాయి భయపడుతున్నారు. తమకు ఏదైనా అనుమతి పత్రాన్ని రాసివ్వాని కోరుతున్నా ఆ బాధ్యత, పరిధి తమది కాదని రెవెన్యూ, గ్రామ పంచాయతీు పేర్కొంటున్నాయి. సమన్వయలోపంతో ప్రజు నిత్యావసరాకు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతోంది. తహసీలార్లు మాత్రం సరకు తెచ్చుకోవాంటే అందుకు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శుతో ధ్రువీకరణ పత్రం రాయించుకొని తెచ్చుకోవచ్చని అంటున్నారు.
కరోనా వైర్‌సను అరికట్టేందుకుగాను ప్రభుత్వం 21 రోజుపాటు లాక్‌డౌన్‌ విధించడం, ప్రజను ఇళ్లలోంచి బయటకు రావద్దని కోరడంపై సానుకూ స్పందనే వ్యక్తమవుతోంది. అయితే ఇన్నాళ్లపాటు వారు బయటికి రాకుండా ఉండాంటే నిత్యావసర వస్తువు కొరత రాకుండా చూడాల్సి ఉంటుంది. ఇందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. స్థానికంగా ఉన్న దుకాణాల్లో నిత్యావసర వస్తువు అందుబాటులో ఉండేలా చర్యు తీసుకుంటామని, ఇంటికి ఒకరు చొప్పున వెళ్లి ఆయా సరుకును కొనుగోు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదంతా జరగాంటే వస్తువు ఉత్పత్తి దశ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, హోల్‌సేల్‌ షాపుకు, రిటైల్‌ షాపుకు.. ఇలా అన్ని దశల్లోనూ ఎటువంటి ఆటంకం లేకుండా రవాణా అయ్యే మీను కల్పించాల్సి ఉంటుంది. కానీ, కరోనా నియంత్రణలో భాగంగా రవాణా మార్గాను మూసివేయడంతో ఆ ప్రభావం వస్తువు రవాణా పైనా పడిరది. పోలీసు సాధారణ వాహనాతోపాటు పొరుగు రాష్ట్రా నుంచి పప్పు, నూనొ, సబ్బు ఇతర సరుకుతో వచ్చే లారీను అనుమతించటంలేదు.
ఈ నె 21న చివరిసారిగా సరుకును తీసుకొచ్చిన లారీు.. గత నాుగు రోజుల్లో ఒక్కటి కూడా రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కిరాణా, జనరల్‌ స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్లలో ఉన్న నిత్యావసర సరుకు నిండుకుంటున్నాయి. నిత్యావసర సరుకు రవాణాకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. దీనిని పోలీసు పట్టించుకోవడంలేదు. కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు వంటివి మహారాష్ట్ర నుంచి, కర్ణాటకలోని బీదర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, కాకినాడ తదితర ప్రాంతా నుంచి వస్తుంటాయి. అయితే ఒక రోజంతా ప్రయాణం చేసి వెళితే..  సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ అక్కడే లారీల్లోకి లోడ్‌ ఎత్తటం లేదు.
గోడౌన్‌కు తాళాు
హైదరాబాద్‌లోని హబ్సిగూడ కేంద్రంగా నూనొ సరఫరా చేసే ఒక డిస్ట్రిబ్యూటర్‌… స్టాక్‌ లేదని గోడౌన్‌కు తాళం వేసుకున్నారు. అందుబాటులో ఉన్న విజయ నూనెను కూడా సిటీలోని సూపర్‌ మార్కెట్లు, కిరాణాు, జనరల్‌ స్టోర్లకు చేర్చలేని దుస్థితి నెకొంది. కొన్ని చోట్ల లేబర్‌ సమస్య కూడా కారణంగా కనిపిస్తోంది. బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, మక్‌పేటలో ఉండే ట్రేడర్లు, డీర్లు తమషాపుల్లో స్టాకులేదని బోర్డు పెట్టేశారు. హైదరాబాద్‌ హోల్‌సేల్‌ షాపు నుంచి ఇతర జిల్లాకు వెళ్లాల్సిన సరుకు రవాణా కూడా నిలిచిపోయింది. సరుకు డెలివరీ వాహనాను అనుమతించకపోతే రెండు, మూడు రోజుల్లో సరుకు కొరత స్పష్టంగా కనిపించే అవకాశాున్నాయి. వాహనాను నిలిపేస్తే మధ్యలో చిక్కుకుపోయి తిండికి అమటిస్తామని డ్రైవర్లు విధుల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో దుకాణాల్లో సరుకు ఖాళీ అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తిగా అయిపోతాయని, ప్రభుత్వం సరుకు రవాణా వాహనాను అనుమతించాని దుకాణదాయి కోరుతున్నారు.
సామాజిక దూరం..ప్రశ్నార్థకం
సరుకు తెచ్చుకునేందుకు దుకాణాకు వెళ్లిన వారికి ఎన్నో సమస్యు ఎదురవుతున్నాయి. ఒక్కసారిగా వినియోగదాయి వస్తుండటంతో ఒక్కోసారి ఐదుగురు చొప్పున లోపలికి పంపించి సరుకు ఇస్తున్నారు. దీంతో బయటి పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండాల్సి రావడంతో సామాజిక దూరం పాటించాన్న అంశం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించాంటే ఆన్‌లైన్‌ షాపింగే పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే.. ఆ స్టోర్ల రవాణా వాహనాను కూడా పోలీసు అడ్డుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌ కూడా ముందుకు రావడంలేదు. దీంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన వారికి సరుకు సరఫరా చేయలేమని బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌ వంటివి తేల్చి చెబుతున్నాయి.
చెల్లించిన  డబ్బును నేరుగా తిరిగి ఇవ్వకుండా, వాలెట్‌లో వేస్తున్నారు. ఫలితంగా మళ్లీ ఆన్‌లైన్‌లో కొనుగోుకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో ఇటు ఆన్‌లైన్‌లో సరుకు రాక, బయట ఎక్కడైనా సరుకు కొనుక్కునేందుకు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిత్యావసర వస్తువు సరఫరాలో ఎటువంటి అంతరాయం కగకుండా చూడాని రాష్ట్ర ప్రభుత్వాకు సూచించింది. ఢల్లీి, హైదరాబాద్‌ సహా దేశంలో పు చోట్ల ఈ-కామర్స్‌ కంపెనీు తమ కార్యకలాపాను పోలీసు అడ్డుకుని దాడి చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాు, కేంద్ర పాలిత ప్రాంతాకు మార్గదర్శకాు జారీ చేసింది.
కేంద్ర ఆదేశాు బేఖాతరు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాు, కేంద్రపాలిత ప్రాంతాకు కేంద్ర సర్కారు కీక ఆదేశాు జారీచేసింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల పనికి ఆటంకం కలిగించడమో, మూసివేయడమో చేయరాదని స్పష్టం చేసింది. ప్రజకు నిత్యావసర సరుకు నిరంతరాయంగా అందుబాటులో ఉండేందుకుగాను ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఔట్‌లెట్స్‌, ఫార్మాసిస్‌, తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికును అనుమతించాని పేర్కొంది. వినియోగదారుకు నిరంతరాయంగా అందుబాటులో ఉండేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు సౌకర్యాు ఎప్పటిలాగే అందుబాటులో ఉండాని సూచించింది.
ఈ- పాస్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పు
కరోనా విపత్తు నేపథ్యంలో త్లె రేషన్‌ కార్డుదారుందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. గురువారం నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో… ఇప్పటికే 30 నుంచి 40 శాతం సరుకు క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్‌ దుకాణాకు చేరిపోయింది. నేటి నుంచి అన్ని జిల్లాల్లో రేషన్‌ పంపిణీ ప్రారంభం కానుంది. 6 కిలో చొప్పున ఉన్న ఈ- పాస్‌ సాఫ్ట్‌వేర్‌ను 12 కిలో చొప్పున మార్చేశారు. దీంతో సాంకేతిక సమస్యు తొగిపోయాయి. అయితే ఒకేరోజు వినియోగదారుందరికీ బియ్యం పంపిణీ చేయకుండా టోకెన్‌ పద్ధతిలో పంపిణీ చేయాని కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి ఆదేశాు జారీచేశారు.
సరుకు రవాణా కోసం పాస్‌ు ఇవ్వాలి
క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైవర్లను బెదిరించడం, కొట్టడం, అనుమతించకపోవడం చేస్తున్నారు. స్టోర్‌కు సరుకు వచ్చినా దింపేందుకు సిబ్బంది లేరు. ఇన్ని అవరోధా నడుమ కార్యకలాపాు నిర్వహించడం కష్టంగా ఉంది. అందుకే పోలీసు మాకు పాస్‌ు జారీ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సైబరాబాద్‌ పొలీసు ఈ దిశగా కొంత చురుగ్గా ఉన్నా.. మిగిలిన చోట్ల అది కనిపించడం లేదు. ఇప్పుడున్న రీతిలోనే నియంత్రణ విధిస్తే ఒకటి రెండు రోజు తరువాత స్టోర్స్‌ క్లోజ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.