ముంబై, కాశీలోనూ నిర్మాణాకు టీటీడీ పాకమండలి ఆమోదం
తిరుమ : తిరుమ తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2020-2021 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను రూపొందించింది. రూ.3,309 కోట్లతో వార్షిక బడ్జెట్కు టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీటీడీ పాకమండలి శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బడ్జెట్ను ఆమోదించింది. బుందీపోటులో తరుచూ అగ్నిప్రమాదాు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి నివారణకు రూ. 3.30 క్షను కేటాయించింది. అలాగే జూపార్క్ సమీపంలో ప్రతిభావంతు భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 34 కోట్లతో ఎస్వీ భజన పాఠశా, అలిపిరి రోడ్డు విస్తరణకు రూ. 16 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో మెరగైన వైద్య చికిత్స, యంత్రా కొనుగోు కోసం రూ. 8.5 కోట్లను కేటాయించింది. బడ్జెట్లో భాగంగా టీటీడీ విజిలెన్స్ శాఖలో సెక్యూరిటీ గార్డ్ పోస్టు భర్తీకి కూడా పాకమండలి ఆమోద ముద్ర వేసింది. చెన్నైలో పద్మావతి ఆయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శ్రీవారి ఆయ నిర్మాణం, పుష్కరిణి, వాహన మండపం నిర్మాణానికి ఆమోదం భించింది. అలాగే టీటీడీ ఆయాు, పబ్లిక్ ప్రాంతాల్లో 1500 సీసీ కెమెరాను ఏర్పాటు చేయాని సంకల్పించింది. టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్, ముంబై, కాశీలో శ్రీవారి ఆయా నిర్మాణానికి టీటీడీ పాకమండలి ఆమోదం తెలిపింది.