రాహుల్‌లో పరిణితి రావాలి

పుల్వామా దాడి జరిగి ఏడాది గడచిన సందర్భంగా, మృతవీరుకు నివాళి అర్పించే బదు, పోనీ, మరణించిన సైనికు కుటుంబాకు వాగ్దానం చేసిన సహాయాు అందాయో లేదో తొసుకునే బదు, రాహుల్‌గాంధీ ఒక పెడసరపు వ్యాఖ్య చేశారు. పుల్వామా దాడి బ్ధిదారులెవరు?- అని ఆ వ్యాఖ్యలో ప్రశ్నించారు. పుల్వామా దాడి లాగానే ఆ ప్రశ్న కూడా రాహుల్‌కు చాలా నష్టం చేసింది. సమయం సందర్భం చూసుకుని మాట్లాడాని, ఔచిత్యం లేని మాటు అధికప్రసంగాు అవుతాయని పెద్దు అందుకే అంటారు. రాహుల్‌గాంధీ తన వ్యాఖ్య ద్వారా ఏమి స్ఫురింపజేయదచుకున్నారో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. మనకు స్ఫురించే ఆరోపణ, నిజమా కాదా ఇక్కడ అనవసరం. నిజమే అయినప్పటికీ, ఆ నిజాన్ని స్వీకరించి స్పందించే స్థితిలో భారతీయ ఓటర్లు లేరు అన్నది రాహుల్‌గాంధీకి తెలిసి ఉండాలి.
ద్వేషపూరిత మనోభావా పునాదు మీద, సైద్ధాంతిక క్ష్యాతో గట్టి సౌధాన్ని నిర్మించుకున్న బిజెపికి బమైన ప్రత్యర్థిశిబిరం సమకూరడం సువు కాదు. జాతీయనేత డీలా పడుతున్నప్పుడు, ప్రాంతీయ పార్టీకు సొంతంగా ఆ శక్తి ఉన్నదా?
ప్రాంతీయపార్టీ చక్రానికి ఏదో ఒక జాతీయపక్షం ఇరుసుగా ఉండాలి. ఇప్పటికే, ఓటర్లు జాతీయ ఎన్నికకు, రాష్ట్ర ఎన్నికకు భిన్నంగా స్పందించడం అవరుచుకున్నారేమోనన్న అనుమానం కుగుతోంది. ప్రాంతీయపార్టీ కూటమికి జాతీయపక్షం నేత ృత్వం వహించకపోతే, ఇప్పుడున్న కేంద్రనాయకత్వానికి ఎదురే ఉండదు. ప్రాంతీయ స్థాయి నాయకుకు మోదీ ఎట్లా ప్రత్యామ్నాయం కారో, జాతీయస్థాయిలో మోదీకి ప్రాంతీయ నాయకు ప్రత్యామ్నాయం కాలేరు.
ఎవరో ఒకాయన అడిగాడు కూడా, 2008లో బొంబాయి దాడు జరిగాయి, 2009లో యుపిఎ గెలిచింది, రెంటికీ ముడిపెట్టి చూడాలా? అని. బిజెపివారిని నిదీస్తే, కాంగ్రెస్‌ మీద ఎదురు ప్రశ్న సంధించడం- సమాధానం కాదు. రాజకీయ ప్రయోజనా కోసం, దేశభద్రతను తాకట్టు పెట్టడం, లేదా, ఉగ్రవాదు సాయం తీసుకోవడం, లేదా స్వయంగా నకిలీ దాడు జరపడం- ప్రపంచంలో లేనిదేమీ కాదు. భారతదేశంలో కూడా అటువంటి ధోరణి ఉన్నదా, మన రాజకీయపార్టీు ఆ స్థితికి దిగజారాయా, దిగజారినా ఆ విషయం విశ్వసించడానికి సమాజం సిద్ధంగా ఉన్నదా- అన్నవి ప్రశ్ను.
ఇంటిలోని సమస్యకు పొరుగును నిందించడం ఎప్పటి నుంచో ఉన్నది. అదే సమయంలో ఇరుగు దేశాలో చిచ్చుపెట్టడం పొరుగుకు కూడా పాత విషయమే. దేశంలో తనపై అసంతృప్తి పెరగడాన్ని జీర్ణించుకోలేని ఇందిరాగాంధీ తరచు విదేశీహస్తాన్ని ప్రస్తావించేవారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో జరిగిన ప్రజాందోళనను కూడా ఆమె విదేశీకుట్రగా వ్యాఖ్యానించారు. జెపిని సిఐఎ ఏజెంటు అని నిందించడం కూడా ఆ రోజుల్లో జరిగింది. నక్సలైట్లను కూడా నిక్సనైట్లు అని ఆరోపించినవారున్నారు. బంగ్లాదేశ్‌ యుద్ధం, పోఖ్రాన్‌ అణుపరీక్ష వంటివి దేశానికి ఎంతో కీకమైనవి, ఆవశ్యకమైనవి అయినప్పటికీ, వాటి నిర్ణయం వెనుక ఇందిరకు తన ప్రతిష్ఠను, జనాదరణను పెంచుకునే రాజకీయ ఉద్దేశ్యం కూడా ఉన్నదని పరిశీకు భావించేవారు. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీలో అనేక మార్పు వచ్చాయి. ప్రతిదానికీ అమెరికాను నిందించే ఆనవాయితీ మానేసి, పొరుగుదేశంపైనే ఆరోపణు సంధించడం మొదుపెట్టారు. ఖలిస్థాన్‌ తీవ్రవాదం, కశ్మీర్‌ సమస్య విషయంలో పాకిస్థాన్‌తో ఏదో విధమైన ంకె ఉండడంతో, ఆ దేశమే మనకు ప్రతినాయక దేశంగా స్థిరపడిపోయింది. ఇటీవలి దశాబ్దాలోని ఉగ్రవాదచర్య విషయంలోనూ పాకిస్థాన్‌ ప్రమేయం లేదా పాకిస్థాన్‌ భూభాగంలోని శక్తు ప్రమేయం ఉంటూనే వస్తోంది. హింసాత్మక, ఉగ్రవాద సంఘటను అనేకం వీడని ముడుగా, అనుమానాస్పదంగా మిగిలిపోయిన మాట నిజమే. కొన్ని సార్లు వివిధ భద్రతా ఏజెన్సీ పాత్ర కూడా చర్చనీయాంశం అవుతుంది. కానీ, ఆ అంశాు ప్రధాన రాజకీయ వేదిక మీదకి రావడానికి ఇంకా సమయం రాలేదు. ప్రజానీకంలో కొన్ని విషయా మీద గాఢమైన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిరం