ఏపీలో 4, తెంగాణలో 2 స్థానాతో మొత్తం 55 స్థానాకు
షెడ్యూల్ విడుదచేసిన కేంద్ర ఎన్నిక సంఘం
న్యూఢల్లీి: 55 రాజ్యసభ స్థానాకు ఎన్నిక షెడ్యూల్ను మంగళవారం కేంద్ర ఎన్నిక సంఘం విడుద చేసింది. మొత్తం 17 రాష్ట్రా నుంచి 55 రాజ్యసభ స్థానాు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెంగాణలో 2 రాజ్యసభ స్థానాకు ఎన్నికు జరగనున్నాయి. తెంగాణలో కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్రావు, ఆంధ్రప్రదేశ్లో కె.కేశవరావు, తోట సీతారామక్ష్మి, ఎం.ఎ.ఖాన్, సుబ్బరామిరెడ్డి స్థానాు ఖాళీ కానున్నాయి.
` మార్చి 6న రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్
`నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు
` మార్చి 16న రాజ్యసభ అభ్యర్థు నామినేషన్ల పరిశీన
`నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు
` మార్చి 26న రాజ్యసభ స్థానాకు పోలింగ్
` ఉదయం 9గంట నుంచి సాయంత్రం 4గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాు వ్లెడిస్తారు.