వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనకు ప్పాడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. భాజపా కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సీఏఏతో మైనార్టీకు నష్టం జరగదన్న ఆయన.. దిగజారుడు రాజకీయాు సరికాదని మండిపడ్డారు. మోదీని, భాజపాను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మతపరంగా రెచ్చగొట్టడం సరికాదని పేర్కొన్నారు. దిల్లీలో పథకం ప్రకారం హింసకు ప్పాడ్డారని, ఒక చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో రాళ్లు పట్టుకోవడం ఉద్యమమా?అని ఆందోళనకారును ప్రశ్నించారు. రాజకీయ పార్టీు చేసే తప్పుడు ప్రచారాన్ని మైనార్టీ ప్రజు నమ్మవద్దని కోరారు. ఆర్థిక శక్తిగా ప్రపంచంలో అగ్ర భాగాన నివాని మోదీ క ృషి చేస్తుంటే…విపక్షాు అనవసర విమర్శు చేస్తున్నాయని మండిపడ్డారు. నరేంద్రమోదీ విజయాన్ని ప్రతిపక్షాు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్‌, మజ్లీస్‌ పోటాపోటీగా సభు నిర్వహిస్తున్నాయి.. ఎవరికి నష్టం కలిగిందని సభు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
తన నియోజకవర్గంలో గ్రామాు లేనందునే గుమ్మడివెల్లిని దత్తత తీసుకున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివ ృద్ధి చేయాని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండం గుమ్మడివెల్లిలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దత్తత గ్రామంగా సొంత, అత్తగారి ఊర్లను ఎంపిక చేయొద్దని ప్రధాని సూచించారని గుర్తు చేశారు. రాజకీయాకు అతీతంగా పనిచేస్తారని తెలిసే సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో భాగంగా గుమ్మడివెల్లిని ఎంచుకున్నానన్నారు. రానున్న రోజుల్లో పార్టీకు అతీతంగా గ్రామాన్ని అభివ ృద్ధి చేసుకుందామని ఆయన పిుపునిచ్చారు.
గ్రామంపై మమకారంతోనే దిల్లీలో అనేక పరిణామాు జరుగుతున్నా గుమ్మడివెల్లి వచ్చానన్నారు. ఎస్సీ, ఎస్టీ, చేతి వ ృత్తు వాళ్లకు ఏం కావాలో చర్చించుకుందామని.. రాబోయే రోజుల్లో గ్రామాభివ ృద్ధి కోసం ఎన్జీవోను భాగస్వామ్యం చేద్దామని చెప్పారు. స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామన్నారు. గ్రామంలో ఏ అభివ ృద్ధి పను చేయాలో కలిసి నిర్ణయం తీసుకుందామని కిషన్‌రెడ్డి చెప్పారు. గ్రామాభివ ృద్ధిలో సగం మహిళ భాగస్వామ్యం ఉండాన్నారు.