పల్లీల్లో విదేశీ కరెన్సీ..

ఢల్లీి ఎయిర్‌పోర్ట్‌లో రూ.45 క్ష మివైన డబ్బుతో పట్టుబడ్డ వ్యక్తి

న్యూఢల్లీి: బంగారం, మివైజ వజ్రాను అక్రమంగా తరలించేందుకు దళాయి వివిధ మార్గాు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 క్ష మివైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారు వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్‌ యాన్‌ ఐడియా’  అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా …చివరికి అధికారుకు చిక్కిన సంఘటన ఢల్లీి విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే… కవితకు అగ్గిప్లు, సబ్బుబిళ్ల… కాదేదీ అనర్హత అన్నట్లుగా … బుధవారం ఉదయం మురద్‌ ఆం అనే వ్యక్తి.. వేరుశెనగకాయల్లో గింజు తీసేసి… వాటి స్థానంలో విదేశీ కరెన్నీ నోట్లను దారంతో చుట్టి వాటిని సెలో టేప్‌ వేసి తీసుకు వచ్చాడు. మరోవైపు బిస్కెట్‌ ప్యాకెట్లలోనూ నోట్లను అమర్చాడు. అయితే అతగాడు బ్యాగ్‌లో బిస్కెట్‌ ప్యాకెట్లు, వేరుశెనగకాయను అంత భద్రంగా తీసుకురావడంతో అనుమానించినసీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడంతో అసు విషయం మెగులోకి వచ్చింది. నిందితుడు మురద్‌ ఆం… ఈ కరెన్సీని దుబాయ్‌ నుంచి ఢల్లీికి తీసుకువస్తూ పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికాయి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మురాద్‌ను కస్టమ్స్‌ అధికాయి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.