పేదకు ఎంతగానో ఉపయోగపడుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ (ఎంజిఎన్రేగా) పనుకు అవసరమైన నిధు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయబూనుకోవడం దుర్మార్గం.
2019-20 బడ్జెట్లో ఉపాధిహామీ పథకానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 96 శాతం ఖర్చైపోయాయని జనవరి 26న విడుద చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పేర్కొంది.రానున్న రెండు నెల పాటు ఈ పథకాన్ని దేశమంతటా నడిపించేందుకు రూ.2,500 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారిక గణాంకాు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందోతేటత్లెమవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉపాధి హామీ పథకానికి కేవం రూ.60 వే కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది అంతకు ముందు ఏడాది చేసిన ఖర్చుకంటే తక్కువ. ఈ పథకం అముపై మోడీ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమౌతుంది. కేటాయించిన నిధు ఇప్పటికే అయిపోయి 15 రాష్ట్రాు ‘రెడ్ జోన్’లోకి వెళ్లిపోయాయని ఆనివేదిక పేర్కొంది. నిజానికి అనేక రాష్ట్రాల్లో ఉపాధి కూలీకు వే కోట్ల రూపాయ బకాయిు చెల్లించవసి వుంది. వాటిని కూడా లెక్కిస్తే అన్ని రాష్ట్రాూ పూర్తిగా మైనస్లోనే వుంటాయి. కేంద్ర ప్రభుత్వం నిధు వెంటనే కేటాయించకపోతే పథకాన్ని అము చేయడం రాష్ట్ర ప్రభుత్వాకు తకు మించిన భారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వేతన బకాయిు రూ.200 కోట్ల పైగా వున్నాయి. కరువు మండలాల్లో 150 రోజు పని కల్పిస్తామని ప్రభుత్వాధినేతు చెప్పారే తప్ప ఒక్కటంటే ఒక్క మండంలో కూడా అలా ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తాన్ని చూసుకుంటే కేవం 14 శాతం కుటుంబాకు మాత్రమేవంద రోజు పని దొరికింది. కాగా రాజస్థాన్లో నిధు కొరత కారణంగా గతేడాది అక్టోబర్ చివరి నుంచి కార్మికుకు వేతన చెల్లింపును నిలిపివేసింది. రూ.1950 కోట్ల పెండిరగ్ బకాయిు విడుదచేయాని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, బీహార్, గుజరాత్, తమిళనాడు, ఒడిషాతోపాటు చిన్న రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, మేఘాయ, నాగాలాండ్ వంటివి కూడా నిధు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదీ మోడీ ప్రభుత్వ సహకార ఫెడరలిజం!
ఉపాధి హామీ పట్ల మోడీ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. వామపక్షా ఒత్తిడితో యుపిఎ హయాంలో వచ్చిన ఉపాధి హామీ చట్టం మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాకూ విస్తరించింది. ప్రతీఏడూ నిధు కేటాయింపు లోనూ ఎంతో కొంత మెరుగుద కూడా వుండేది. కాని మోడీ సర్కారు గద్దెనెక్కాక కేటాయింపు స్తంభించిపోవడమో లేక కొన్ని సంవత్సరాల్లో కోత పడడమో జరిగింది. పేదపాలిట పెన్నిధిగా వుండడమేగాక వ్యవసాయ కార్మికు వేతనాు పెరగడానికి దోహదకారిగావున్న ఎంజిఎన్రేగా చట్టంపై కత్తి కట్టిన బిజెపి క్రమంగా దాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఆ సమయంలోనే వచ్చిన అటవీ హక్కు చట్టానికి సైతం తూట్లు పొడుస్తూ ఇటీవ సుప్రీం కోర్టును అడ్డం పెట్టుకొని కుట్రు పన్నిన విషయం అందరికీ తెలిసిందే! గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన విద్యా హక్కు చట్ట ప్రయోజనాను, స్ఫూర్తినీ గంగ పాు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నూతన విద్యా విధానాన్ని తెచ్చిన తీరు చూశాం. అలాగే సమాచార హక్కు చట్టాన్ని కూడా కరి మింగిన వెగ పండు చందంగా చేస్తున్నారు. అటువంటి ప్రజాహిత చట్టాన్నిటినీ ధ్వంసం చేయడమే క్ష్యంగా మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఈ చర్యకు ప్పాడుతోందన్నది సుస్పష్టం.
దేశం నేడెదుర్కొంటున్న ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రజ కొనుగోు శక్తి పెంచేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అతి దారుణంగా ఉంది. గ్రామీణుకు ఉపాధి, ఆదాయం కల్పించేవ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి గడ్డు పరిస్థితి నుండి గట్టెక్కాంటే ప్రజకు పని కల్పించాలి. అందుకు ఉపాధి హామీ పథకం చక్కటి మార్గం. తద్వారా ప్రజకు ఆదాయం దక్కడమేగాక ఊరుమ్మడి ఆస్తు కూడా సమకూరుతాయి. ప్రజ ఆదాయం పెరగడంతో పారిశ్రామిక వస్తువు వినియోగం అధికమై ఆర్థిక సంక్షోభం నెమ్మదిస్తుంది. కాని బిజెపి సర్కారు ఈ మార్గాన్ని కాకుండా సంపన్నుకు రాయితీలిచ్చి సంక్షోభాన్ని ఎదుర్కొంటామని చెప్పడం మోసపూరితం. సామాన్య ప్రజ పట్ల కక్ష పూనడమే! ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుకు అవసరమైన నిధును వెంటనేవిడుద చేయాలి. అయితే ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఆ ప్రకారం నడుచుకునేటట్టు లేదు. అందుకే ఐక్య ఉద్యమాతో ఒత్తిడి పెంచి ఉపాధి హామీ చట్టాన్ని ప్రజు కాపాడుకోవాలి.