‘రామగుండం’ పునరుద్ధరణకు హామీ

ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌:రామగుండం ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి

హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో…

మధ్యవర్తిత్వంపై సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ న్యూయార్క్‌:భారత్‌, పాకిస్థాన్‌ అణ్వాయుధాలు కలిగిన దేశాలు అని, కశ్మీర్‌ సమస్యను వారే పరిష్కరించుకుంటే మంచిదని అమెరికా…

హామీలను నెరవేర్చండి

రైల్వేశాఖ మంత్రికి ఎంపీ రేవంత్‌ లేఖ హైదరాబాద్‌: ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను పరిష్కరించాలని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఎంపీ…

పుర ‘పోరు’కు సిద్ధం

హైకోర్టుకు స్పష్టంచేసిన టి.సర్కారు: విచారణ నేటికి వాయిదా హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మరోసారి…

‘ఉదయ్‌’ కి పచ్చజెండా

పచ్చ జెండా ఊపిన రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడీ విశాఖపట్నం: విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే డబుల్‌ డెక్కర్‌ రైలు…

భాగ్య నగరం

వానొస్తే నరకం ఏరులు తలపించే వీధులు..ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో వాహనదారులు -అరగంట వానొస్తే ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలు -నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ…

యోగి వ్యాఖ్యలపై దుమారం

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విపక్షాల విమర్శలు లక్నో: వివాహేతర సంబంధాలపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై…

సినీనటుడు వేణుమాధవ్‌ మృతి

పలువురు సినీ, రాజకీయ నేతల నివాళులు హైదరాబాద్‌:ప్రముఖ సినీనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…

భారత్‌పై ఉగ్ర నేత్రం

అయితే కీలక నేతలు కాకుంటే చారిత్రక, పుణ్య ప్రదేశాలు టార్గెట్‌ -మోదీ, అజిత్‌దోవల్‌లు లక్ష్యంగా ఉగ్రసన్నాహాలు -పీఓకే సరిహద్దుల్లో మాటువేసిన టెర్రరిస్టులు…