బీజేపీకి భారీ షాక్‌!!!

కమలన ధుల హవ కు చెక్‌ పెట్టనున్న గులాబీ దళపతి 
  • సభ్యత్వ నమోదులో దూసుకుపోయిన బీజేపీ 
  • 4 పార్లమెంటు సీట్లతో దూకుడు మీద ఉన్న బీజేపీ 
  • బీజేపీ దూకుడుకు పగ్గం వేయనున్న కేసీఆర్‌ 
  • మొదటినుంచి సంక్షేమ పథకాలనే నమ్ముకున్న సీఎం 
  • మరోసారి ప్రజోపయోగ సంక్షేమ పథకాలపై ద ష్టి 
  • యూరేనియం తవ్వకాల నిలిపివేతతో విపక్షాలకు చెక్‌ 
  • టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలకు ‘కార్పొరేషన్‌’ పదవులు 
  • ఉచిత వైద్యం, విద్యపై ద ష్టిపెట్టిన కేసీఆర్‌ 
  • 2024 అధికారపీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం 

హైదర బాద్‌: 
తెలంగాణ ర ష్ట్ర సాధన విషయంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరు, ఆయన ర జకీయ చతురత తెలియంది కాదు. కేసీఆర్‌ సరిగ్గా బీజేపీపై ద ష్టి పెడ తే గత ఎన్నికల్లో వచ్చిన ఆ న లుగు సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవని అంటున ్నరు ర జకీయ ఉద్దండులు. విశ్వసనీయ వర ్గల సమాచ రం ప్రకారం అమిత్‌ షా కే షాక్‌ ఇచ్చేలా, మళ్ళీ 2024 లో తిరిగి అధికారంలోకి వచ్చేలా కేసీఆర్‌ ఇప్పటికే ఓ భారీ వ్యూహాన్ని సిద్దంచేశారని.. అది అమలు చే స్త తప్పకుండా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి ర వడం ఖాయం అంటున ్నరు విశ్లేషకులు. త్వరలోనే ర ష్ట్రమంతటా ఉచిత విద్య, ఉచిత వైద్యం విజయవంతంగా అమలుచే స యోచనలో ఉన ్నరు కేసీఆర్‌. ఇప్పటికే కంటి వెలుగు ద్వార 
ఎంతో మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి తిరిగి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ 
మళ్లీ ఆ దిశగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచ రం. 
మంత్రి వర్గం కూర్పు కూడా ఈ సారి పకడ్బందీగా చేపట్టారు. హరీష్‌ ర వుకు కీలక ఆర్థిక శాఖ ఇవ్వడం ద్వార ఆయన వర్గీయుల మెప్పును పొందారు. మాంద్యం ముప్పునుంచి గట్టెక్కించే సామర్థ్యం ఉన్న హరీష్‌పై సీఎంకు ఉన్న నమ్మకం అలాంటిది. అలాగే కేటీఆర్‌కు మున్సిపల్‌ శాఖను ఇవ్వడం వెనక గతంలో జీహెచ్‌ఎంసీ విజయమే కారణం. మళ్లీ ర ష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి కేటీఆర్‌ తన సత ్త చ టనున ్నరు. ఇక అసమ్మతి గళం స్వరం బహిర్గతమవకుండా త్వరలో కార్పొరేట్‌ పదవులు కూడా వ రికి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచ రం. 
ఉరకలేస్తున్న బీజేపీ 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, క్రమక్రమంగా తన ఉనికిని తనది కాని ర ష్ట్రాలలో సైతం చ టాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలోనే తెలుగు ర ష్ట్రాలపై ద ష్టి పెట్టిన బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసుకుంది. ఈ మేరకు తనకి అనుకూలంగా ఉండే ప్రతీ అంశంపై ద ష్టి కేంద్రీకరిస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజలలో ఎక్కడైన చిన్నపాటి అసంత ప్తి కలిగిన వెంటనే ఆ విషయాన్ని బూతద్దంలో చూపిస్తోంది. తెలంగాణా ప్రజల ముందుకు కేసీఆర్‌ని బూచి చేసి చూపించ లనే ఆలోచనతో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది బీజేపీ.. 
వచ్చే ఎన్నికల్లో అంటే 2024 లో తెలంగాణా ర ష్ట్రంలో తన జెండా పాత లని చూస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే కిషన్‌రెడ ్డకి కేంద్ర సహాయ మంత్రి పదవి కట్టబెట్టిందనేది ఓపెన్‌ సీక్రెట్‌. కిషన్‌ రెడ ్డ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వార తెలంగాణా వ ్యప్తంగా బీజేపీ ని మరింత బలపరచవచ్చునని అంచన వేసిన బీజేపీ అధిష్టానం. కిషన్‌ రెడ ్డ తెలంగాణలో తీసుకునే నిర్ణయాలకి పూర్తి స్వఛ్చనిచ్చిందట. బీజేపీ కి సుదీర్ఘకాలం కార్యకర్తగా మాత్రమే కాదు భక్తుడ గా ఉన్న కిషన్‌ రెడ ్డ ఇప్పటికే తెలంగాణా వ ్యప్తంగా బీజేపీ ని బలపరిచే పనిలో పడ్డారని తెలుస్తోంది.. ఈ క్రమంలోనే అమిత్‌ షా సైతం తెలంగాణా విషయంలో ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున ్నరట. ఎలాగైన సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ర వ లని నేతలకి దిశానిర్దేశం చేస్తున ్నరని తెలుస్తోంది. అంతేకాదు టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంత్రుప్తులని తమవైపుకు తిప్పుకునే ప్రయత ్నలు కూడా ముమ్మరం చేసింది. అయితే ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అన్నీ నిశితంగా గమనిస్తున్న కేసీఆర్‌ బీజేపీ తీసుకునే నిర్ణయాలకి, భవిష్యత్తు వ్యుహలకి చెక్‌ పెట్టడానికి సిద్దమవుతున ్నరట. 
తెలివి ఎవరి సొత్తు కాదు. తనకు త నే మేధావిగా కీర్తించుకునే తెలంగాణ ర ష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంటి అధినేతకు షాకిచ్చేలా కమలన థులు పావులు కదుపుతుంటే.. గులాబీ బాస్‌ గమ్మున ఉంటార ? అంతకంతకూ అన్నట్లు వ్యవహరించర ? సుదీర్ఘ ర జకీయ ప్రస్థానంతో పాటు.. ఉద్యమ ప్రస్థానం.. ఎప్పటికి ర దేమోనన్న తెలంగాణు తీసుకు ర వటం ద్వార అసాధ్యాన్ని సైతం సుసాధ్యం ఎలా చేయొచ్చన్న ఉదాహరణను చరిత్రకు అందించిన ఘనత కేసీఆర్‌ సొంతం. 
అలాంటి ఆయనకు చెక్‌ పెట్టటం అంత ఈజీ కాదనే చెప్పాలి. తనకు త నుగా తీసుకునే నిర్ణయాలు.. కేసీఆర్‌ మైండ్‌ సెట్‌ తదితర అంశాలు ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తమైన .. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే నేర్పు సారుకు అలవ టే. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ మీద ఎంతటి పమాభిమాన లు పొంగాయో.. కొన్ని సందర ్భల్లో అంతకు భిన్నమైన ప్రతికూల వ త వరణం నెలకొనటాన్ని మర్చిపోకూడదు. తనకు వ్యతిరేకంగా వీచే గాలిని అనుకూలంగా మార్చుకోవటం ఎలా అన్నది ఊహకు అందని రీతిలో ఎత్తుగడలు వేయటం కేసీఆర్‌ కు అలవ టే. 
ఉద్యమ నేతగా ఉండే పరిమితుల్లోనే త ను అనుకున్నట్లుగా గేమ్‌ సాగేలా చేసిన చతురత ఉన్న కేసీఆర్‌.. అధికారం తన చేతిలో ఉన్నప్పుడు పరిస్థితులు తన చేయి దాటకుండా ఉండేలా చేసుకోలేర ? సరిగ్గా ఇప్పుడు అలాంటి పనే చేశారని చెప్పాలి. యురేనియం తవ్వకాల విషయంలో మొదలైన ప్రజా ఉద్యమం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించటమే కాదు.. అది ముదిరి పాకాన పడే వరకూ గమ్మున ఉన్న ఆయన.. మీడ యాలోనూ.. ర జకీయ వర ్గల్లోనూ హడావుడ పీక్స్‌కు చేరుతున్న వేళ.. సడన్‌ ఎంట్రీ ఇచ్చి సిక్సర్‌ కొట్టేసిన నేర్పు చూ స్త.. కేసీఆర మజాకాన ? అన్న భావన కలుగక మానదు. 
యురేనియం తవ్వకాల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయన ప్రదర్శించిన చతురతను అభినందించకుండా ఉండలేం. ఎప్పుడేం మాట్లాడాలన్న దానిపై ఎంత స్పష్టత ఉందో.. ఎప్పుడేం మాట్లాడకూడదన్న దానిపైన అంతే స్పష్టత కేసీఆర్‌ కు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. త జా యురేనియం విషయంలో తెలంగాణ సమాజంలో హాట్‌ టాపిక్‌ గా మార్చటమే కాదు.. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరూ ఈ విషయం మీద మాట్లాడేలా చేసి.. ప్రతిపక్షాలు హడావుడ చే స వరకూ వెయిట్‌ చేసిన కేసీఆర్‌.. అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా ఏక వ ్యక్య తీర ్మనం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు కానీ కేంద్రంలోని మోడీ సర ్కరు నల్లమలలో యురేనియం తవ్వకాల విషయంలో అడుగు ముందుకు వే స్త.. పచ్చటి తెలంగాణ ర ష్ట్రాన్ని న శనం చేయటమే కమలన థుల లక్ష్యమన్న ప్రచ రంతో ఆ పార్టీకి ఉన్న కొద్దిపాటి ఇమేజ్‌ మొత్తం ఆవిరి అయ్యేలా కేసీఆర్‌ ప్లాన్‌ చేశారని చెప్పాలి. యురేనియం తవ్వకాల విషయంలో కేంద్రానికి చెక్‌ పెట్టటం ద్వార కేసీఆర్‌ కమలన థులకు ఇవ ్వల్సిన రీతిలో ఒక హెచ్చరికను ఇచ్చేశారని చెప్పకతప్పదు. మీరే కాదు.. నేనూ ఆట ఆడగలను.. న జోలికి వ స్త ఇబ్బందులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తన తీరుతో స్పష్టం చేశారని చెప్పక తప్పదు. 
కేసీఆర మజాకాన ? 
తెలంగాణలో బీజేపీకి చెక్‌ పెట్టే విధంగా సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో న లుగు స్థాన లు గెలవడం అందరిని ఆశ్చర ్యనికి గురి చేసింది. అనంతరం బీజేపీ పెద్దలు తెలంగాణ పై ప్రత్యేక నజర్‌ పెట్టి వలసలను ప్రోత్సహించ రు. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పలువురు నేతలను కమలం గూటికి చేర్చుకున ్నరు. టీఆర్‌ఎస్‌ నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ప్లాన్‌ వేశారు. టీఆర్‌ఎస్‌ లో అసంత ప్తిగా ఉన్న నేతలకు గాలం వేయాలని చూశారు. కానీ సీఎం కేసీఆర్‌ ముందు జాగ్రత్తతో మంత్రి పదవులు భర్తీ చేశారు. 
పదవులు లేకనే పలువురు నేతలు అసంత ప్తిగా ఉన ్నరని కేసీఆర్‌ గ్రహించ రు. మంత్రుల ప్రమాణ స్వీకార నికి ముందే విప్‌, చీఫ్‌ విప్‌ పదవులు భర్తీ చేశారు. అనంతరం త్వరలోనే కార్పొరేషన్‌ చైర్మన్లను కూడా భర్తీ చేస్తామని ప్రకటించ రు. సీనియర్లకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించ రు. దీని ద్వార పార్టీ మార లనుకున్న నేతలు మనసు మార్చుకొని గులాబీ గూటిలోనే ఉంటారని కేసీఆర్‌ భావన. అందుకే ఇన ్నళ్లు నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్‌ ఒక్క సారిగా పదవుల నియామకం చేపట్టడం వెనక బీజేపీకి చెక్‌ పెట్టే ప్లాన్‌ ఉందని తెలుస్తోంది. మరీ సీఎం కేసీఆర్‌ ఆలోచన ఫలిస్తుందో లేక బీజేపీ మరో ప్లాన్‌ తో ముందుకు వెళుతుందో చూడాలి. 
దేశంలో ఇప్పటికే పూర్తిగా మోదీ షా ద్వయం నడ పిస్తున ్నరు.దేశంలో కొన్ని ర ష్ట్రాలు తప్ప … మిగిత అన్ని ర ష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది . కాగా మిగిత ర ష్ట్రాల్లో కూడా బీజేపీ ని అధికారంలోకి తెచ్చేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంది .ఈ నేపథ్యంలో అసలు ర ష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసి మాకు తెలంగాణలో తిరుగే లేదు అనుకుంటున ్న తెర స కి బీజేపీ ఈ మధ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది . ఇప్పటియికే పార్లమెంట్‌ ఎలెక్షన్లలో ఊహించని విదంగా … ఫుల్‌ జోష్‌ లో ఉన్న తెర స ని వెనక్కి నెట్టి బీజేపీ న లుగు సీట్లు గెలిపించుకుంది . ఏకంగా కెసిఆర్‌ కూతురు కవితనే ఓటమి పాలయ్యే సరికి అందరు షాక్‌ కి గురయ్యారు. ఒకప్పుడు బీజేపీ తో స్నహ పూర్వక సంబంధాలు కలిగి ఉన్న తెర స … చ లా కాలంగా అంటి ముట్టినట్టుగానే ఉంటోంది . ఇక తెర స అధినేత కెసిఆర్‌ గత పార్ల మెంట్‌ ఎలెక్షన్లలో బీజేపీ ని ఓడ ంచటానికి ఫెడరల్‌ ఫ్రెంట్‌ ఏర ్పటు చే సందుకు సర్వ ప్రయత ్నలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. బీజేపీ రికార్డు స్థాయి మెజారిటీ సాధిస్తూ విజయ డంకామోగించింది .కాగా తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి ర వటానికి కూడా ఇప్పటి నుండే పావులు కదుపుతుంది .. 
మొన్నటి వరకు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నడ్డా పర్యటనలో చేసిన విమర్శలు తెలంగాణ ర జకీయాల్లో పెను దుమారమే రేపాయి .తెలంగాణాలో బీజేపీ ప్రత ్యమ్నాయమని నడ్డా పర్యటన చెప్పగానే చెప్పింది. ఇక పలువురు నేతలను ఆకర్షిస్తూ వ ళ్ళని బీజేపీ లోకి ఆహ్వానిస్తూ బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది.ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ర ష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్‌ గా తమిళసై సౌందర్య ర జన్‌ ప్రస్తుతం తెలంగాణా ర జకీయాల్లో పెను సంచలనంగా మారింది . ఈ నిర్ణయం కూడా ఓ వ్యూహం తోనే అమలు చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తెర స ఒక్కసారి కూడా మహిళలకి మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు . మహిళలను తెర స ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ప్రజల్లో ఓ అంశం బలంగా న టుకుపోయింది. 
ఈ నేపథ్యంలోనే మహిళా గవర్నర్‌ని నియమించి మహిళలకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రజలకు తెలియ చేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . అయితే మొన్నటి వరకు తెలుగు ర ష్ట్రాలకి గవర్నర్‌ గా కొనసాగిన నరసింహన్‌ ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా … సున్నితంగా తన పని త ను చేసుకుంటూ సంతకాలు చేశారు. మరి నూతన గవర్నర్‌ గా నియమితులైన బీజేపీపార్టీ కి వీర విధేయుర లైన తమిళసై సౌందర్యర జన్‌ వల్ల కెసిఆర్‌కి ఇబ్బందులు తప్పవని ర జకీయ విశ్లేషకులు భావిస్తున ్నరు.