ప్లాస్టిక్‌ ఫుట్‌పాత్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఫుట్‌పాత్‌ టైల్స్‌, టాయిలెట్లు: జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగం వెస్ట్‌ జోనల్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఫుట్‌పాత్‌ల నిర్మాణం మియాపూర్‌ మెట్రో…

జియో..అదిరిందయో

1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు బ్రాంజ్‌, సిల్వర్‌, గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినం, టైటానియం మొత్తం 6 ప్లాన్లుమంత్లీ…

మద్యం డోర్‌ డెలివరీ

కర్ణాటక మంత్రి నగేశ్‌ వివాదాస్పద ప్రకటన బెంగళూరు: నూతన ప్రభుత్వంలో మంత్రి పదవి రాని వారి అలకలు తీర్చడంలో లీనమైన సీఎం…

ఆ ఫ్యాక్టరీకి లైసెన్సు లేదు

టపాసుల పరిశ్రమపై ఎన్ని కేసులున్నా చర్యల్లేవు బటాలా: పంజాబ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు…

కొత్తలో కంగారు సహజమే..

దక్షిణాఫ్రికా యువపేసర్‌ కాగిసో రబాడ ప్రిటోరియా: భారత్‌లో తొలిసారి పర్యటించినప్పుడు ఏం చేయాలో అర్థంకాలేదని దక్షిణాఫ్రికా యువపేసర్‌ కాగిసో రబాడ అన్నాడు.…

రజనీపై అందరి చూపు!

కమలం చెంతకు చేరేనా? ఒంటరి పయనమా? చెన్నై : నటుడు రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవా? అందుకు అయన అంగీకరించరు…

‘నగర కీర్తన్‌’

ప్రకాష్‌ ప్రబ్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన కేటీఆర్‌ హైదరాబాద్‌ : అమీర్‌పేటలోని గురుద్వారాలో గురునానక్‌ ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర ఘనంగా…

భారీ పెట్టుబడులకు

యాక్ట్‌ ఈస్ట్‌ తూర్పు దేశాల అభివద్ధి కోసం భారత్‌ బిలియన్‌ డాలర్ల సాయం: మోదీ ఆర్ధిక దౌత్యానికి ఈ విధానం కొత్త…

ప్రైవేటు..కూత

దసరా నుంచి పరుగులు తీయనున్న ప్రైవేటు రైళ్లు న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టనున్న ప్రైవేటు రైళ్లు దసరా సందర్భంగా పరుగులు తీయనున్నాయి.…

పాక్‌..కుట్ర భగ్నం

పట్టుబడిన ఉగ్రవాదులనుంచి కీలక సమాచారం శ్రీనగర్‌:సుమారు 50 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని కశ్మీర్‌లో చొరబాటుకు యత్నించిన పట్టుబడిన…