సాధ్వి నోట..చేతబడి మాటలు

బీజేపీ నేతల మరణాలకు కారణం ప్రతిపక్షాలే  భోపాల్‌ : వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు మూటగట్టుకునే బీజేపీ ఎంపీ సాధ్వి ప్ఞ్రసింగ్‌ మరోసారి…

10 లక్షల మందికి

నిలిచిపోయిన ‘రైతుబంధు’  నిధులు పూర్తిస్థాయిలో లేక తాత్కాలికంగా పథకం నిలిపేసిన అధికారులు  రూ.2,500 కోట్లమేరకు అందాల్సిన డబ్బు  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న…

మధ్యవర్తిత్వం అవసరం లేదు

ఇరు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోగలవు: మోదీ  ‘భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చాలా ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మూడో…

ఎమ్మెల్సీగా గుత్తా ప్రమాణ స్వీకారం

ప్రమాణం చేయించిన డిప్యూటీ చైర్మన్‌  హైదరాబాద్‌: తెరాస నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డి శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన…

చిదంబరానికి చుక్కెదురు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ధర్మాసనం  న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరానికి సోమవారం సుప్రీంకోర్టులో…

10 జిల్లాలలోనే నక్సల్స్‌ సమస్య

ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేవలం 10 జిల్లాల్లోనే నక్సల్స్‌ సమస్య ఎక్కువగా ఉందని కేంద్ర హోంశాఖ…

జనరిక్‌ విక్రయాలను అడ్డుకొంటున్నది ఎవరు?

జనరిక్‌ మందులు జాడేది?   మల్టీ నేషనల్‌ కంపెనీల మాయలో జనరిక్‌ మందులను సూచించని వైద్యులు  జనరిక్‌ గొంతు నొక్కుతున్న కార్పొరేట్‌ కంపెనీలు …

పంచాయతీ కార్మికులకు సేఫ్టీ లేదు

 మాస్కులు, గ్లౌజులు అందించని పంచాయతీలు  మురికి కాలువలు శుభ్రం చేయాలి  పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి  కార్మికులకు చాలీచాలని జీతాలు  కార్మికుల…

ధరణీ క్షేత్రంలో ‘భూమాత’

రెవెన్యూ శాఖకు సరికొత్త పేరు యోచనలో కేసీఆర్‌  నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనలో సీఎం సంచలన నిర్ణయం  రెవెన్యూ శాఖలో ఎక్కువ…