భా.జ(పా)బలి

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభావాన్ని తగ్గించేందుకు కేసీఆర్‌, జగన్‌ల ప్రణాళిక  -రెండు రాష్ట్రాలలో బీజేపీ బలపడేందుకు అమిత్‌షా పథకం  -ఇటు టీఆర్‌ఎస్‌, అటు…

మళ్లీ మొదటికొచ్చిన..

అయోధ్య వివాదం  పరిష్కారం చూపలేక పోయిన మధ్యవర్తుల కమిటీ  6నుంచి రోజువారి విచారణకు సుప్రీం నిర్ణయం  న్యూఢిల్లీ, ఆగస్టు2- : అయోధ్య…

లింగన్న మృతదేహానికి

రీపోస్టుమార్టం పూర్తి  గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన నిరసన కారులు  విమలక్క, సంధ్యలతో పాటు పలువురి అరెస్ట్‌  5న హైకోర్టుకు…

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు వంకలు బొగత జలపాతం వద్ద పెరుగుతున్న వరద ఉధృతంగా ప్రవహిస్తోన్న ప్రాణహిత నది పోలవరం వద్ద గోదావరి పరుగులు పశ్చిమలో నీటమునిగిన పంటపొలాలు శ్రీశైలం జలాశయానికి…

ఆలయాల్లో శ్రావణశోభ

మహిళా భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిట ప్రత్యేక పూజలతో సాగిన తొలిరోజు హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో ఆలయాల్లో సందడి నెలకొంది. అమ్మవారి…

ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీల అభివృద్ధి

పురపాలక సంఘాల నిధులతో సదుపాయాలు ఏలూరు,ఆగస్ట్‌2-: అంగన్‌వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవి ప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన…

డిగ్రీ కాలేజీకి సొంతభవనం పూర్తయ్యేనా?

త్వరగా నిర్మాణం పూర్తి చేయాలంటున్న విద్యార్థులు ఏలూరు,ఆగస్ట్‌2-: గిరిజన మండలమైన బుట్టాయగూడెంలో విద్యార్థులు డిగ్రీ చదివేందుకు నానాఅవస్థలు పడుతున్నారు. ఇక్కడ డిగ్రీ కళాశాల…

హరితహారం నిత్యపాఠం కావాలి

విద్యార్థులకు కడియం శ్రీహరి సందేశం పాఠశాల విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచన నల్లగొండ,ఆగస్ట్‌2-: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య…

పునరావాస పరిహారం వెంటనే చెల్లించాలి

భద్రాచలం,ఆగస్ట్‌2-: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్సే సున్నం రాజయ్య డిమాండ్‌…

హెల్మెట్‌ ధరించేలా చైతన్యం

హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్‌ల వాడకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని హైదరాబాద్‌ జిల్లా రవాణా అధికారులు తెలిపారు. ఆటో మొబైల్‌…